Category జాతీయం

న్యాయం జరిగే వరకు రాహుల్‌ ‌యాత్ర

14 నుంచి 66 రోజుల పాటు న్యాయ్‌ ‌యాత్ర భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోగో విడుదల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి6:  కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఈ నెల 14న ప్రారంభించనున్న ’భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే శనివారం విడుదల చేశారు. ఈ…

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల

రాహుల్‌ సమక్షంలో కండువా కప్పిన ఖర్గే కాంగ్రెస్‌ అతిపెద్ద సెక్యులర్‌ పార్టీ అన్న షర్మిల పార్టీ ఆదేశిస్తే..అండమాన్‌ వెళ్లమన్నా వెళతా తండ్రి వైఎస్‌ అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటన రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్నదే కోరిక       న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి4: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గురువారం ఉదయం ఏఐసీసీ…

ఇస్రో మరో శిఖరం చేరింది

‘పీఎస్‌ఎల్‌వీ-సీ58’ విజయవంతంపై సిఎం రేవంత్‌ రెడ్డి హర్షం శాస్త్రవేత్తలకు అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాకెట్‌ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి…

అయోధ్య కోసం 550 ఏళ్లు ఎదురు చూపు

ఆ కల జనవరి 22న సాకారం కాబోతున్నది ప్రారంభం రోజు ఎవరూ అయోధ్యకు రావద్దు 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీ రైల్వే స్టేషన్‌, విమానాశ్రయం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన, ప్రారంభోత్సవం   అయోధ్య, డిసెంబర్‌ 30 : యావత్‌ ప్రపంచం అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం…

జనవరి 8న రాహుల్‌ భారత న్యాయ యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు

భేటీకి ముఖ్య నేతలకు పిలుపు న్యూదిల్లీ, డిసెంబర్‌ 29 : దేశ ప్రజలకు న్యాయం కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోతున్న భారత్‌ న్యాయ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు యాత్ర చేయాలని నిర్ణయించగా.. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్‌ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్‌…

న్యాయం కోసం… రాహుల్‌ గాంధీ ‘భారత్‌ న్యాయ్‌’ యాత్ర

తూర్పున మణిపూర్‌ నుండి పశ్చిమాన ముంబయి వరకు…తీవఙవతీంవ తీశీబఅస -జనవరి 14 నుంచి మార్చి 20 వరకు -14 రాష్ట్రాలు…85 జిల్లాలు…6200 కిలోవిూటర్లు -ఇంఫాల్‌లో ఫ్లాగ్‌ ఆఫ్‌ చేయనున్న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే   న్యూ దిల్లీ , డిసెంబరు 27 : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మరియు మాజీ అధ్యక్షుడు…

CM Revanth Met PM Modi: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి..

పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలి రాష్ట్రానికి రావల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి సిఎం రేవంత్‌తో కలిసి ప్రధాని మోదీతో భేటీ వివరాలను మీడియాకు వెల్లడిరచిన డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిసామని వెల్లడి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 26 : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని…

మూడు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం

ఐపిసి, సిఆర్‌పిసిల స్థానంలో కొత్త చట్టాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 25 : ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత`2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత`2023, భారతీయ న్యాయ సంహిత`2023 బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం…

లోక్‌సభ ఎన్నికలపై బిజెపి నజర్‌

28న హైదరాబాద్‌కు అమిత్‌ షా రాక న్యూ దిల్లీ, డిసెంబర్‌ 25 : లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, వోట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్‌ పెట్టింది.…