Category జాతీయం

ఉద్యోగాలు సృష్టించే యోచన లేదు.. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కునే ప్రణాళిక లేదు

నిరాశజనకంగా మోదీ బడ్జెట్‌   కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సహా ప్రతిపక్షాల విమర్శ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వారి ‘మిత్ర కాల్‌’బడ్జెట్లో ఉద్యోగాలను సృష్టించే…

మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట

రూ.47.66 లక్షలతో బడ్జెట్‌ పద్దు వృద్ధి పెంపుకు ఆర్థిక సంస్కరణలు ఆదాయం రూ.30.80లక్షల కోట్లు మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్లు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో…

వొచ్చే ఐదేళ్లలో అద్భుత ప్రగతి

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నాం 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్‌తో లబ్ది పీఎం స్వానిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు జన్‌ ధన్‌ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ ఏటా 11.8 కోట్ల రైతులకు…

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే పూర్తిస్థాయి బడ్జెట్‌

పాతపద్దతినే మేమూ కొనసాగిస్తున్నాం అభివృదింద్ధి చెందుతున్న దేశానికి అనుగుణంగా బడ్జెట్‌ విూడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూ దిల్లీ, జనవరి 31 : కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బ్జడెట్‌ను ప్రవేశపెడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ…

వికసిత భారతావని నిర్మాణమే లక్ష్యం

పదేళ్లలో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాం  ఆత్మనిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా మన బలాలు  సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో స్వీకరించాం  నారీశక్తి వందన్‌ అధినీయం బిల్లును ఆమోదించాం  తొలిసారి నమో భారత్‌ రైలు ఆవిష్కరణ  ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన క్రీడాకారులు  తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం  5జి నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాం  ఉభయసభలను…

రాహుల్‌ న్యాయ్‌ యాత్రపై దుండగుడి దాడి

రాయితో దాడిలో కారు అద్దాలు ధ్వంసం సురక్షితంగా బయటపడ్డ రాహుల్‌ కోల్‌కతా, జనవరి 31 : పశ్చిమబెంగాలో లోని మాల్దాలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కారుపై  దుండగులు రాళ్లతో  దాడి చేశారు. దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త నెలకొంది. అక్కడున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాదోళనకు గురయ్యారు.…

ఛత్తీస్‌ఘఢ్‌ అడవుల్లో మావోయిస్టుల రహస్య సొరంగాలు

వాటిలోనే తలదాచుకుంటున్న మావోయిస్టులు   కనిపెట్టి సొరంగాలను పరిశీలిస్తున్న భద్రతా బలగాలు భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 31 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలో దంతెవాడ, బీజాపూర్‌ మావోయిస్టులు భద్రతా బలగాలకు కంట పడకుండా రహస్యంగా ఉండేందుకు భారీ ప్లాన్‌ చేసారు. ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ, బీజాపూర్‌  అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్ది సొరంగాలు తవ్వారు. ఎవరికి అనుమానం…

మోదీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలన్న ఖర్గే మాటలు

నిస్తేజమా….నిర్వేదమా? వొచ్చే లోకసభ ఎన్నికల్లో మరోసారి ప్రధాని నరేంద్రమోదీని గెలిపిస్తే, అవి దేశానికి చివరి ఎన్నికలంటూ  కాంగ్రెస్‌ పార్టీ  జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్న తీరుపై పలువురు  రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ సారధ్యంలో కొనసాగుతున్న ఎన్‌డిఏ కూటమిని ఓడిరచేందుకు కాంగ్రెస్‌తో కూడిన ‘ఇండియా’ (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌…

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం రేపు లోక్‌ సభలో ఆర్థిక మంత్రి వోటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రస్తుత లోక్‌ సభకు చివరి సమావేశాలు న్యూ దిల్లీ, జనవరి 30 : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొత్త భవనంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో చివరి…