Category జాతీయం

‌ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మంది పైన ఉపా కేసులు నమోదు..

సర్కార్‌ ‌పాశవిక చర్య ..! వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌హైదరాబాద్‌•, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మంది పైన తాడ్వాయి పోలీస్‌ ‌స్టేషన్‌లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య…అని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి తీవ్రంగా…

వేయినోటు రాదు.. 500 నోటు పోదు..!

అసత్య ప్రచారాలు, వదంతులను నమ్మొద్దు ఆర్‌బి గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌ప్రకటన 35 శాతం 2వేల నోట్లు బ్యాంకుల్లో జమ ముంబై, ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 8 : ‌దేశంలో నోట్ల రద్దు, ఉపసంహరణపై పెద్ద ఎత్తున ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ.. 500 నోటు రద్దు విషయంలో ఆర్‌బిఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌…

రైల్వేలలో మానవ వనరుల కొరత ..

ఖాలీలను ఎందుకు భర్తీ చేయడం లేదు ..? ప్రైవేటీకరణకు  కుట్ర రైల్వే ప్రమాదంపై సిబిఐ దర్యాప్తా..? తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రధాని మోదీకి లేఖ న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జూన్‌6: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐతో దర్యాప్తు జరిపించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌చేసిన ప్రకటనను…

కాశ్మీర్‌లో లోయలో పడ్డ బస్సు

ప్రమాదంలో పదిమంది మృత్యువాత శ్రీనగర్‌,‌మే30 : జమ్ముకశ్మీర్‌లోని జాజ్జర్‌ ‌కోట్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అమృత్‌సర్‌ ‌నుంచి కత్రా వెళ్తున్న బస్సు.. జమ్ము శ్రీనగర్‌ ‌జాతీయ రహదారిపై జాజ్జర్‌ ‌సపంలో పడిపోయింది. దీంతో ప్రమాదంలో పది మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు…

గౌహతిలో అర్థరాత్రి ఘోర ప్రమాదం

ఏడుగురు మృత్యువాత గౌహతి,మే29 :  అసోం జధాని గౌహతిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి. ఆదివారం అర్థరాత్రి గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారని గౌహతి జాయింట్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌తుబే ప్రతీక్‌…

కర్ణాటక డిప్యూటీ సీఎం డికెతో షర్మిల భేటీ

బెంగళూరు,మే29 : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ‌తో వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. సోమవారం ఉదయం బెంగళూరులోని డీకే నివాసంలో ఆయనతో భేటీ అయ్యి..శుభాకాంక్షలు తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ‌పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ డీకేకు కితాబునిచ్చారు. మహానేత వైఎస్‌తో ఉన్న…

నేడు నూతన పార్లమెంట్‌ ‌భవనం ఆవిష్కృతం

ప్రారంభించనున్న ప్రధాని మోదీ విపక్షాల బహిష్కరణ పిలుపులో అర్థంలేదన్న కమలహాసన్‌ ఎవరు ప్రారంభిస్తారన్నది సమస్య కాదన్న గులాంనబీ ఆజాద్‌ ‌రాష్ట్రపతి ముర్ముపై వ్యాఖ్యలు..కేజ్రీవాల్‌, ‌ఖర్గేలపై కేసు న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే27: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం నేడు అట్టహాసంగా జరుగనుంది.  నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు  ప్రారంభిస్తారు. ఈ…

కొత్త పార్లమెంట్‌ ‌భవనం ఎందుకో?

చరిత్రను మార్చేస్తున్న అధికార పార్టీ నీతి ఆయోగ్‌ ‌సమావేశం,పార్లమెట్‌ ‌ప్రారంభోత్సవాలు అర్థం లేనివి బీహార్‌ ‌సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌సంచలన వ్యాఖ్యలు పాట్నా,మే27 : ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ ‌భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్న సందర్భంగా బీహార్‌ ‌సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌విమర్శలు గుప్పించారు.  ప్రారంభో త్సవాన్ని దాదాపు19 పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి చేత కాకుండా ప్రధాని…

రాజ దండమా! రాజకీయ దండమా!

  ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టటమే కాకుండా విమర్శించిన వారందరినీ హిందూ సంస్కృతి వ్యతిరేకులని ప్రచారం చేయటంలో భాజపా సెంఘాల్ కథను కొత్తగా ప్రచారంలోకి తెచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన రాత్రి గురించి అనేక మంది నాయకులు పత్రికలు రాసిన ఏ చరిత్రలోనూ మౌంట్ బాటెన్  ప్రధాని నెహ్రూకు సెంఘాల్ ను అందచేసిన కథనం లేదు.చివరకు రాజగోపాలాచారి రాసుకున్న…