ప్రొ. హరగోపాల్తో పాటు మరో 152 మంది పైన ఉపా కేసులు నమోదు..
సర్కార్ పాశవిక చర్య ..! వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ హైదరాబాద్•, ప్రజాతంత్ర, జూన్ 16 : ప్రొ. హరగోపాల్తో పాటు మరో 152 మంది పైన తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య…అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా…
