Category జాతీయం

‌ప్రగతి పధంలో భారతదేశ మొబైల్‌ ‌ఫోన్ల రంగం

రాజేష్‌ ‌కుమార్‌ ‌సింగ్‌, ‌కుమార్‌ ‌వి ప్రతాప్‌ మొబైల్‌ ‌ఫోన్ల ఎగుమతులను ప్రోత్సహించడంలో ఉత్పాదకత తో కూడిన ప్రోత్సాహక (పిఎల్‌ఐ) ‌పథకం వల్ల ఎక్కువ ప్రయోజనం కలగలేదు అంటూ ఇటీవల వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. విలువ జోడింపు తక్కువగా ఉండడం లాంటి కారణాలను కథనాలు ఉటంకించాయి,. కథనాల్లో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి…

కుదరని ఏకాభిప్రాయం

సిమ్లాలో మరోమారు భేటీ కావాలని విపక్షాల నిర్ణయం పరస్పరం విమర్శలు చేసుకున్న నేతలు పాట్నా, జూన్‌ 23 : 2024 ‌సార్వత్రిక సమరంలో పాలక బీజేపీని మట్టికరిపించే లక్ష్యంతో బిహార్‌ ‌సీఎం నితీష్‌ ‌కుమార్‌ ‌నివాసంలో జరిగిన విపక్షాల భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో త్వరలో సిమ్లాలో మరోసారి భేటీ…

ద్వైపాక్షిక సంధాలకు యుఎన్‌ ‌కాంగ్రెస్‌ ‌సమర్థన ప్రశంసనీయం

యుఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 23 : ‌యుఎస్‌ ‌హౌస్‌ ఆప్‌ ‌రిప్రెజెంటెటివ్స్ ‌స్పీకర్‌ ‌కెవిన్‌ ‌మేక్‌ ‌కార్థీ, సీనెట్‌లో సంఖ్యాబలమున్న నేత చార్ల్ ‌స్‌ ‌శూమర్‌, ‌సీనెట్‌లో రిపబ్లికన్‌ ‌పార్టీ నేత మిచ్‌ ‌మేక్‌ ‌కోనెల్‌, ‌సభలో డెమోక్రెటిక్‌ ‌పార్టీ నేత హకీమ్‌ ‌జెఫ్రీస్‌లు ఆహ్వానం…

వొచ్చే ఎన్నికల్లో ఐక్యంగా బీజేపీని ఓడించబోతున్నాం

బిజెపి పెద్దల పార్టీ…కాంగ్రెస్‌ ‌పేదల పార్టీ తెలంగాణలోనూ అధికారం మాదే కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 23 : ‌విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా 2024 సాధారణ ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తాయని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శుక్రవారం పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గేతో…

బీహార్‌లో విజయం సాధిస్తే కాంగ్రెస్‌లో పునరుత్తేజం: కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే

పాట్నా, జూన్‌ 23 : ‌బిహార్‌లో కాంగ్రెస్‌ ‌విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా పార్టీ పునరుత్తేజానికి దోహదం చేస్తుందని ఏఐసీసీ చీఫ్‌ ‌మల్లికార్జున్‌ ‌ఖర్గే అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కార్యాలయం సదకత్‌ ఆ‌శ్రమ్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. దేశం కోసం, దేశ ప్రజాస్వామ్య కోసం ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాహుల్‌ ‌గాంధీ ప్రారంభించిన…

ఒడిషా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ చర్యలు

పలువురు అధికారులపై బదిలీ వేటు భువనేశ్వర్‌, ‌జూన్‌ 23 : ‌భారతదేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని  బహనాగ ప్రమాదం ఒకటి. ఈ నెల 2న బహనాగ బజార్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌సపంలో మూడు రైళ్లు ఢీకొన్న  విషయం తెలిసిందే. ఈ ఘటనలో 292 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాద…

కర్నాటకలో పెరిగిన విద్యుత్‌ ‌ఛార్జీలు

బెంగళూర్‌, ‌జూన్‌ 23 : ‌కర్నాటకలో విద్యుత్‌ ‌టారిఫ్‌ల పెంపును నిరసిస్తూ బీజేపీ చేపట్టిన నిరసనలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ‌స్పందించారు. వారి  నిరసనలను తాను స్వాగతిస్తున్నానని, అసలు ముందు  పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను గుర్తుకు తెచ్చుకోవాలని కాషాయ నేతలకు డీకే శివకుమార్‌ ‌సూచించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హాలను ముందుగా నెరవేర్చాలని పట్టుబట్టారు.…

యుఎస్‌ఎ అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ

హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 23 : ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యుఎస్‌ఎలో తన ఆధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం వైట్‌ ‌హౌస్‌ను సందర్శించారు. అక్కడ అధ్యక్షుడు జోసెఫ్‌ ‌బైడెన్‌, ‌ప్రథమ మహిళ డాక్టర్‌ ‌జిల్‌ ‌బైడెన్‌లు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు భారతీయ మూలాలు కలిగిన…

కేదార్‌నాథ్‌ ఆలయ ఘటన విచారణకు ఆదేశించిన ఆలయ కమిటీ

డెహ్రాడూన్‌, ‌జూన్‌ 20 : ఉత్తరాఖండ్‌లోని హిమా లయాల్లో వెలసిన కేదార్‌ ‌నాథ్‌ ‌ధామ్‌ ఎం‌తో పవిత్ర మైనది. గత కొన్ని రోజులుగా కేదార్‌ ‌నాథ్‌ ఆలయానికి సంబ ంధించిన ఏదో ఒక వార్త సోషల్‌ ‌డి యాలో చర్చ నీయా ంశమ వుతోంది. తాజాగా పవిత్ర కేదార్‌ ‌నాథ్‌ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ…