Category జాతీయం

దిల్లీ సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత

‘చలో దిల్లీ’లో రైతులపై బాష్పవాయు ప్రయోగం…తలకు గాయమై యువరైతు మృతి నగరంలోకి ప్రవేశించేందుకు రైతుల విశ్వప్రయత్నం…అడ్డుకుంటున్న పోలీసులు మరోసారి చర్చలకు సిద్ధమన్న కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : రైతులు తిరిగి ప్రారంభించిన ఛలో దిల్లీ మార్చ్‌లో పంజాబ్‌`హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులు టియర్‌…

మేడారం జాతర అద్భుతం

ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేలాగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర మంగళవారం నుంచి ప్రారంభం అయిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘మేడారం జాతర.. గిరిజనుల…

ఐఐటి హైదరాబాద్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం

వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళి సై హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ఐఐటీ హైదరాబాద్‌ను జమ్ము కాశ్మీర్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా పాల్గొన్న కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. 2008 ఆగస్టు 18న ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఐఐటీ హైదరాబాద్‌ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు…

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగానికి పచ్చజెండా

భూ సేకరణ, విధానపరమైన ప్రక్రియల వేగవంతం యూటిలిటీస్‌ తరలింపు భారం భరిస్తామన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ జాతీయ రహదారుల శాఖ మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ హైదరాబాద్‌-విజయవాడ సిక్స్‌ లేన్‌, హైదరాబాద్‌-కల్వకుర్తి ఫోర్‌ లేన్‌కు అనుమతి ఇవ్వాలని సిఎం విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ   న్యూదిల్లీ, ఫిబ్రవరి 20…

రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం కృషి

బ్యాంకు రుణాలు పొందేందుకు కేంద్రం ‘గ్యారంటీ’ ఆందోళనల నేపథ్యంలో పీఎం కీలక వ్యాఖ్యలు హర్యానా, ఫిబ్రవరి 16 : రైతులకు మేలు చేసే పథకాలపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల బ్యాంకు రుణాలకు తమ కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందని ప్రధాని తెలిపారు. రైతు ఉద్యమ నేపథ్యంలో హర్యానాలో…

దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసన

‘ఛలో దిల్లీ’  నిరసనల్లో  గుండెపోటుతో  రైతు మృతి న్యూదిల్లీ, ఫిబ్రవరి 16 : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ రైతులు దిల్లీ చలో కార్యక్రమంతో నిరసనకు దిల్లీ బాటపట్టిన విషయం తెలిసిందే.  ఆందోళనకు మద్దతుగా శుక్రవారం సంయుక్త కిసాన్‌ మోర్చా.. గ్రామీణ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు పలు పార్టీలు,…

రాయ్‌బరేలీతో మా కుటుంబ బంధాన్ని మాటల్లో చెప్పలేను

పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభినందనలు మీరంతా నన్ను మీ మనిషిగా అక్కున చేర్చుకున్నారు రాయబరేలీ వాసులకు సోనియా గాంధీ లేఖ రాయబరేలీ, ఫిబ్రవరి 15 : కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ తన నియోజక వర్గమైన రాయబరేలీ వాసులకు ఒక లేఖ రాశారు.  రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన సోనియా..ఇన్నాళ్లుగా తమ కుటుంబాన్ని…

ఎలక్టోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం

విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకోతో సమానమన్న సుప్రీమ్‌ కోర్టు వివరాలు, దాతల పేర్లను వెల్లడిరచాలని ఎస్‌బిఐకి ఆదేశం సుప్రీమ్‌ కోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ హర్షం…మోదీ ప్రభుత్వానికి కమీషన్లకు మాధ్యమంగా మారిందని రాహుల్‌ విమర్శ న్యూదిల్లీ, ఫిబ్రవరి 15 : రాజకీయ పార్టీలకు ఎలక్షన్‌ బాండ్ల పేరుతో విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకో కిందకే వొస్తుందని సుప్రీమ్‌…

హస్తినలో రైతన్నల సింహగర్జన

మద్ధతు ధర సహా అపరిషృత డిమాండ్ల కోసం నిరసనలు ఎక్కడిక్కడ పోలీసుల అరెస్టు…డ్రోన్ల సాయంతో టియర్‌ గ్యాస్‌ ప్రయోగం పంజాబ్‌-హర్యానా బోర్డర్‌లో యుద్ధ వాతావరణం నగరాన్ని అష్ట దిగ్బంధనం మరో సుధీర్ఘ ఉద్యమానికి సిద్ధమయిన రైతులు (జాజుల దినేష్‌, సామాజిక విశ్లేషకులు): న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : 2020లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడాదిపాటు రైతులు…