ఉత్తరాదిలో మళ్లీ వరద బీభత్సం
మరోమారు భయపెడుతున్న యమున వరద ముప్పుతో దిల్లీ వాసుల ఆందోళన న్యూ దిల్లీ, జూలై 19 : వరద ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఉత్తరాదిని మళ్లీ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్టాల్ల్రో రెయిన్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పోటెత్తిన వరదతో ప్రమాదస్ధాయిని మించి…
