Category జాతీయం

ఉత్తరాదిలో మళ్లీ వరద బీభత్సం

మరోమారు భయపెడుతున్న యమున వరద ముప్పుతో దిల్లీ వాసుల ఆందోళన న్యూ దిల్లీ, జూలై 19 : వరద ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఉత్తరాదిని మళ్లీ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ ‌సహా పలు రాష్టాల్ల్రో రెయిన్‌ అలర్ట్ ‌జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పోటెత్తిన వరదతో ప్రమాదస్ధాయిని మించి…

ఎం‌బిబిఎస్‌ ‌నెక్టస్ ‌పరీక్షలు వాయిదా

న్యూ దిల్లీ, జూలై 18 : 2019 బ్యాచ్‌ ఎం‌బీబీఎస్‌ ‌ఫైనలియర్‌ ‌విద్యార్థులకు తదుపరి పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన నేషనల్‌ ‌మెడికల్‌ ‌కౌన్సిల్‌.. ‌తాజాగా మాక్‌టెస్ట్‌ను కూడా రద్దు చేసింది. షెడ్యూల్‌ ‌ప్రకారం.. ఈ నెల 28న ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఎన్‌ఎం‌సీ ఎథిక్స్ అం‌డ్‌…

దిక్కుతోచని స్థితిలో విపక్షాలు

అందుకే ఏకమవుతున్నాయి విశ్వగురు మోదీ ముందు నిలవలేవు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై బెంగళూరు, జూలై 18 : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని, వారి బెంగళూరు సమావేశంతో ఒరిగేదే లేదని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై పేర్కొన్నారు.  తమ ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు బెంగళూరులో షో…

కేరళ కాంగ్రెస్‌ ‌నేత, మాజీ సిఎం ఉమెన్‌ ‌చాందీ మృతి

అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరులో తుదిశ్వాస రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేరళ ప్రభుత్వం ప్రధాని మోదీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున్‌ ‌ఖర్గే, రాహుల్‌ ‌గాంధీ, తదితరుల సంతాపం తిరువనంతపురం, జూలై 18 : కాంగ్రెస్‌  ‌పార్టీ సీనియర్‌ ‌నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ ‌చాందీ కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్‌ ‌చాందీ…

‌ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయమే లక్ష్యం

అధికారం, ప్రధాని పదవులపై మాకు ఆసక్తి లేదు అందుకే విపక్షాల మధ్య ఐక్యత కోరుకుంటున్నాం విపక్షాల భేటీలో ప్రారంభోపన్యాసంలో కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇది అధికార పార్టీ, ఆ పార్టీ విధానాలపై చేస్తున్న యుద్ధం : కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ బెంగళూరు, జూలై 18 : కాంగ్రెస్‌ ‌పార్టీకి కేంద్రంలో…

అవన్నీ కుటుంబ సంక్షేమ పార్టీలు

వారికి కుటుంబ రాజకీయాలే ముఖ్యం అవినీతిలో బెయిల్‌పై ఉంటే అదనపు అర్హత ఇలాంటి వారంతా దేశం గురించి ఆలోచిస్తారా? విపక్షాల బెంగళూరు భేటీపై ప్రధాని మోదీ  ఘాటు విమర్శలు అండమాన్‌ ‌నికోబార్‌లో ఎయిర్‌పోర్ట్ ‌టెర్మినల్‌ ‌ప్రారంభించిన ప్రధాని న్యూ దిల్లీ, జూలై 18 : కాంగ్రెస్‌ ‌సహా కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తాయని…

దిల్లీ లిక్కర్‌ ‌కేసులో మాగుంట రాఘవకు ఊరట

న్యూ దిల్లీ, జూలై 18 : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు  బెయిల్‌ ‌మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం బెయిల్‌ ‌మంజూరు చేసింది. అయితే ఈసారి రాఘవకు బెయిల్‌ ఇవ్వడాన్ని…

‌ప్రేమించిన పాపానికి యువకుడికి శిక్ష

అమ్మాయి బంధువులు కిడ్నాప్‌ ‌చేసి నిప్పు బెంగళూరు, జూలై 17 : ఓ యువకుడు తన దూరపు బంధువైన ఓ అమ్మాయితో గత కొద్ది నెలల నుంచి ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ గత రెండు వారాల్లో ఒకట్రెండు సార్లు కలుసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు.. ఆమె ప్రియుడిని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా అతడిని కిడ్నాప్‌…

కేదార్‌నాథ్‌ ఆలయ పరిసరాల్లో ఫోటోగ్రఫీ నిషేధం

రుదప్రయాగ్‌, ‌జూలై 17 : కేదార్‌నాథ్‌ ఆలయపరిసరాల్లో ఫోటోగ్రఫీని నిషేధించారు. తాజాగా బద్రీనాథ్‌-‌కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ఈ విషయాన్ని  ప్రకటించింది. కేదార్‌నాథ్‌ ఆలయ పరిసరాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిషేధిస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఆ వార్నింగ్‌కు చెందిన పోస్టర్లను ఆలయం వద్ద పోస్టు చేశారు. ఒకవేళ ఎవరైనా ఫోటోలు తీయడం కానీ, వీడియో రికార్డింగ్‌ ‌కానీ చేస్తే,…