Category జాతీయం

మోదీకి శృంగభంగం… రాహుల్‌ విజయదరహాసం..!

కమలం దూకుడుకు చెయ్యి అడ్డుకట్ట అనూహ్యంగా ఎన్‌డిఏకు ఇండియా కూటమి గట్టి పోటీ 400 పార్‌ కాదు…300 కూడా పార్‌ కాని బిజెపి కూటమి సొంతగా మెజారిటీ సాధించలేని బీజేపీ..239 స్థానాలతో సరి దాదాపుగా 291 స్థానాలతో ఎన్‌డిఏకు సాధారణ మెజారిటీ యూపీలో పనిచేయని ‘రామ మందిరం’ హిందీ బెల్ట్‌లో బిజెపికి ఎదురు దెబ్బ…కలిసొచ్చిన దక్షిణాది,…

ప్రజలు ఎవరికీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు

మోదీతో పాటు…వ్యవస్థలతోనూ పోరాడాం వోట్ల ద్వారా మద్దతు తెలిపిన ప్రజలు ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్యం గెలిచిందన్న అధ్యక్షుడు ఖర్గే న్యూదిల్లీ, జూన్‌ 4 : దేశ ప్రజలు మోదీని ఓడిరచారని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఫలితాలపై తన మొదటి స్పందనను తెలియజేశారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ…

ఎన్డీయే నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక

న్యూదిల్లీ, జూన్‌5 : ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల నేతలు తీర్మానించారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన సమావేశానికి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌ కుమార్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్‌…

రాజ్యాంగ స్ఫూర్తితో విధులు నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం

అధికార, ప్రతిపక్ష ఒత్తిడులకు తలొగ్గకండి రాజ్యాంగ సంస్థలకు కాంగ్రెస్‌ ‌హయాంలో గట్టి పునాది గత పదేళ్లలో బెదిరింపులకు తలొగ్గి ప్రమాదకర దోరణిలో.. తిరిగి పటేల్‌ ‌కాంక్షించిన స్టీల్‌ ‌ఫ్రేమ్‌లోకి రావాలన్నది ప్రజల ఆకాంక్ష..నేనూ ఆశిస్తున్న కౌంటింగ్‌ ‌సివిల్‌ ‌సర్వెంట్లకు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే బహిరంగ లేఖ   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 3 : ‌రాజ్యాంగానికి…

కుల, మత ప్రాతిపదికన ప్రచారం మానుకోండి

బీజేపీ సమాజాన్ని విభజించే ప్రసంగాలను ఆపాలి కాంగ్రెస్‌ ‌రక్షణ దళాలను రాజకీయం చేయవొద్దు బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈసీ సూచన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మే 22 : కులం, సంఘం, భాష, మతం ప్రాతిపదికన ప్రచారం చేయడం మానుకోవాలని బుధవారం రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లను ఎన్నికల సంఘం కోరింది. ఎన్నికల కొరకు భారతదేశ…

హ్యాట్రిక్‌ విజయం సాధించబోతున్నాం

ఇండియా కూటమి బలహీనతే మా బలం రామాలయాన్ని బుల్‌డోజర్లతో కూలుస్తామంటున్న కూటమి బుల్‌డోజర్ల ఉపయోగం యోగి నుంచి తెలుసుకోవాలి యూపి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు లక్నో, మే 17 : రాయబరేలి ప్రజలు ప్రధానిని ఎన్నుకుంటారంటూ కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం…

వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్‌

పోటీలో వరుసగా మూడోసారి పాల్గొన్న కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా, యూపీ సిఎం యోగి, టీడీపీ అధినేత చంద్రబాబు వారణాసి, మే 14 : సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం తన సిట్టింగ్‌ నియోజకవర్గం వారణాసి నుంచి నామినేషన్‌ వేశారు. కేంద్ర మంత్రులు, కీలక ఎన్డీఏ నేతలు వెంటరాగా.. ఉదయం…

లిక్కర్‌ కేసులో కవితకు మరోమారు నిరాశ

బెయిల్‌ తీర్పు మే 6కు వాయిదా న్యూ దిల్లీ, మే 2  : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ,…

మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు కంప్యూటర్‌లు, ప్రింటర్‌, నిత్యవసర వస్తువులు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, మే 01 : సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ జిల్లా అబుజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టులలో ముగ్గురు మహిళలు, ఏడుగురు…