Category జాతీయం

ఎలక్టోరల్‌ బాండ్స్‌పై రివ్యూ పిటిషన్‌

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 15 : ఎలక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సవ్నిక్షించాలం టూ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందన్న సుప్రీమ్‌ కోర్టు తీర్పుపై న్యాయవాది మాథ్యూస్‌ జె. నెడుంపర సోమవారం ఈ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు ఆర్థిక చట్టంలోని సవరణలతో పార్లమెంటు ఈ…

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో..

యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండా ఉచిత రేషన్‌ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు ఇంటింటికీ పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా వృద్ధులకు రూ.5 లక్షల వరకు వైద్యసేవలు, తక్కువ ధరకు ఔషధాలు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పదేళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై క్యాలెండర్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…

కవితకు మూడురోజుల సిబిఐ కస్టడీ

అనుమతించిన రౌస్‌ అవెన్యూ కోర్టు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 12 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్‌ 15‌వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్‌ 15‌న ఉదయం 10 గంటలకు తిరిగి…

పదేళ్లుగా దేశాభివృద్దికే అంకితం

అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం సత్యదూరం రాజకీయనేతల విచారణ కేసులు 3 శాతం మాత్రమే మీడియా ఇంటర్వ్యూలో ప్రదాని మోదీ త్వరలోనే జమ్మూకశ్మీర్‌ ‌రాష్ట్రహోదా పునరుద్దరణ : కశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని న్యూ దిల్లీ/శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌లోక్‌సభలో భాజపా వరుసగా రెండుసార్లు మెజార్టీని సాధించి ఏర్పాటు చేసిన తమ…

ఎలక్టోరల్‌ బాండ్ల అక్రమాలపై అధికారిక ఏజెన్సీల విచారణ ఎప్పుడు..?

 వెలికితీయడంలో ముందువరుసలో మీడియా  కోర్టుల పర్యవేక్షణలో స్వతంత్ర కమిటీల విచారణతోనే వాస్తవాలు వెలుగు చూస్తాయా…? దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, ఇతర మనీ లాండరింగ్‌ కేసుల పై దూకుడు పెంచిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలక్టోరల్‌ బాండ్ల ల ద్వారా లబ్ది పొందిన రాజకీయ పార్టీలపై ..కంపెనీలపై కూడా తక్షణమే విచారణ ప్రారంభించాలి. -అరుణ్‌ కుమార్‌,…

దేశంలో ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు

370 సీట్ల లక్ష్యం కోసం విపక్షాలకు బీజేపీ బెదిరింపులు రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర జైపూర్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీ విమర్శ రైతులు, పేదల గోడు వినే నాథుడే లేడని ఆవేదన   జైపూర్‌, ఏప్రిల్‌ 6 : దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు పొడుస్తు న్నారని ప్రధానమంత్రి…

ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

నలుగురు మావోయిస్టులు మృతి  కొందరికి గాయలు భద్రాచలం,ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 02 : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజా పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది. మంగళ వారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యా…

కేజ్రీవాల్‌కు మరో నాలుగు రోజుల కస్టడీ

ఏప్రిల్‌ 1న కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశం దేశం ముందు ఆప్‌ను  దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇదంతా రాజకీయ కుట్ర అన్న కేజ్రీవాల్‌ న్యూదిల్లీ,మార్చి 28: దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ఈడీ కస్టడీని దిల్లీ న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్‌ 1వరకు ఆయన్ను ఈడీ…

న్యాయవాదుల లేఖ వెనక కాంగ్రెస్‌: మండిపడ్డ ప్రధాని మోదీ

న్యూదిల్లీ : ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్‌ సంస్క్నతి అని ప్రధాని మోదీ విమర్శించారు. దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 600 మందికి పైగా లాయర్లు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ  రాసిన విషయం తెలిసిందే. రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు…