Category జాతీయం

లోక్‌సభ ఎన్నికల బరిలో 525 మంది

సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ కరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఎన్నికల పక్రియ మొదలయ్యిందని, ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో…

బీజేపీ మళ్లీ వొస్తే రాజ్యాంగం విచ్ఛిన్నం

దేశాన్ని 22-25 బిలియనీర్ల చేతిలో పెట్టాలనేదే వారి కోరిక కోట్లాది మంది పేద ప్రజల హక్కులను కాపాడాలనేదే కాంగ్రెస్‌ అభిమతం ప్రస్తుత ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే మహిళలకు నెలకు రూ.8500 మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 30…

ఛత్తీస్‌ఘఢ్‌లో మళ్ళీ నెత్తుటేరులు

పోలీసులకు, మావోయిస్టులకు మధ్య  ఎదురుకాల్పులు.. 10 మంది మావోయిస్టులు మృతి..  ధృవీకరించిన బస్తర్‌ ఐజి సుందర్‌ రాజ్‌ మృతుల్లో ఇద్దరు మహిళలు, 8 మంది పురుషులు భద్రాచలం, ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 30 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రం నారాయణ్‌ పూర్‌లోని అబూజ్‌మడ్‌ దండకారాణ్యంలో మళ్ళీ తుపాకుల మోత మోగింది. దండకారణ్యంలో నెత్తురు ఏరులై పారుతుంది.…

దేశం నుండి కుటుంబ పాలనను పారదోలాలి

మోదీతోనే సుస్థిర పాలన సాధ్యం ఇండియా కూటమిలో ఎవరికి వారే ప్రధాని అవినీతితో జైళ్లపాలవుతున్న కూటమి నాయకులు పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పులపాలు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ. 10 వేల కోట్లు కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ఇండియా కూటమిలో…

ప్రధాని మోదీతో కేరళ సీఎం విజయన్‌ రహస్య ఒప్పందం

అవినీతిలో కూరుకుపోయిన కేరళ సీఎం..ఆయన కుటుంబం ప్రధానిగా రాహుల్‌ గాంధీ ప్రమాణ స్వీకారం ఖాయం రాహుల్‌ నియోజకవర్గం వాయనాడ్‌లో రైతులతో సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి వాయనాడ్‌, ఏప్రిల్‌ 18 : కేరళ సీఎం పినరయి విజయన్‌, ఆయన కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, బంగారం స్మగ్లింగ్‌లో విజయన్‌ కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం ఆశ్చర్యాన్ని…

ఎన్‌కౌంటర్‌లో 29 మృతదేహాలు లభ్యం

30 ఆయుధాలు..భారీగా సామాగ్రి స్వాధీనం విలేఖరుల సమావేశంలో బస్తర్‌ ఐజి సుందర్‌ రాజ్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 17 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలో పోలీసులకు, మావోయిస్టులకు మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్‌ ఐజి సుందర్‌ రాజ్‌ తెలిపారు. బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో…

బీజేపీకి 150 సీట్లు కూడా రావు..

ఈసారి ఎన్నిక‌ల్లో మేం తిరుగులేని మెజార్టీ సాధిస్తాం.. కాంగ్ర‌స్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ.. న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 17 : రాబోయే ఎన్నికల్లో ఎన్‌డిఎ నేతృత్వంలోని బిజెపి 150 సీట్ల మార్కును దాటబోదని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ , సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పారు.  లోక్‌సభ ఎన్నికల తొలి విడత…

ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలో మళ్ళీ తుపాకుల మోత మోగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటన లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఛత్తీస్‌ఘఢ్‌ కాంకేర్‌ జిల్లా ఎస్పీ ఇంద్రకల్యాణ్‌ ధృవీకరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలోని…

దేశవ్యాప్తంగా తనిఖీల్లో మొత్తం 4 వేల 650 కోట్లు స్వాధీనం

సంచలనంగా ఎన్నికలు ప్రారంభం కాకముందే రికార్డ్‌ స్థాయిలో లెక్కా పత్రాలు లేని సొత్తు స్వాధీనం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 15 : భారత దేశ చరిత్రలోనే 2024 ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఫస్ట్‌ ఫేస్‌ పోలింగ్‌ కూడా ప్రారంభం కాకముందే అక్షరాల 4 వేల 650 కోట్ల రూపాయల…