Category జాతీయం

మేఘాలయ సీఎం ఆఫీసుపై రాళ్ల దాడి

తురా, జులై 25 : మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాడ్‌ ‌సంగ్మా కార్యాలయంపై ఆందోళనకారులు రాళ్ల దాడికి  పాల్పడ్డారు. దీంతో తురాలోని సీఎం ఆఫీస్‌ ‌దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఆందోళనకారుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఆందోళనకారులు సీఎం కార్యాలయాన్ని ముట్టడించారు.…

బెంగళూరు హోటళ్లలో టిఫిన్‌ ‌రేట్లు పెంపు

బెంగళూరు, జులై 25 : నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్నంటడంతో టిఫిన్‌  ‌ధరలను 10 శాతం మేరకు పెంచాలని బృహత్‌ ‌బెంగళూరు హోటళ్ల సంఘం నిర్ణయించింది. సంఘం గౌరవ కార్యదర్శి వీరేంద్ర కామత్‌ ఈ ‌మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే బియ్యం, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌…

తుంగభద్రకు పెరిగిన ఇన్‌ఫ్లో

బళ్లారి, జులై 25 : ఆంధ్ర, కర్ణాటక రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం లోకి సోమవారం మరో నాలుగు టీఎంసీల నీరు చేరింది. తుంగభద్ర పరీ వాహక ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఇన్‌ ‌ఫ్లో 64వేల క్యూసెక్కులకు పెరిగింది. తుంగ జలాశయం నిండగా, తుంగనుంచి ఇన్‌ఫ్లో  వచ్చి చేరడంతో మరో వారంలోగా రిజర్వాయర్‌…

మణిపూర్‌ అం‌శంపై అట్టుడికిన పార్లమెంట్‌

న్యూ దిల్లీ, జులై 24 : మణిపూర్‌ ఉదంతంపై సోమావారం కూడా పార్లమెంట్‌ ఉభయసభలు అట్టుడికిపోయాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మణిపూర్‌ అం‌శంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్‌ ‌చేశాయి. పార్లమెంటులో విపక్షాల నిరసనతో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ…

మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన మరో దారుణం

భోపాల్‌, ‌జులై24 ః మధ్యప్రదేశ్‌ ‌లో వరుస దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇక్కడి రేవా జిల్లాలో ఓ వ్యక్తిని కిడ్నాప్‌ ‌చేసి, చేతులు విరిచికట్టి,, అర్ధనగ్నంగా నిలబెట్టి.. అతడిపై పదేపదే దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. అంతటితో ఆగకుండా.. అతడి నోటితో బూటును ఎత్తించారు. రెండేళ్ల క్రితం నాటి ఈ వీడియో ప్రస్తుతం…

ఇక తెలుగులోనూ సీబీఎస్‌ఈ ‌సిలబస్‌ ‌బోధన

న్యూ దిల్లీ, జూలై 24 : పాఠశాలలో ఇకపై  సీబీఎస్‌ఈ ‌సిలబస్‌ ‌ని తెలుగులో కూడా బోధిస్తారు.  ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన డియం భాషలుగా తెలుగుతో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల…

అర్ధరాత్రి భార్య, మేనల్లుడిని కాల్చి..తానూ కాల్చుకున్న ఏసీపీ

పుణె, జూలై 24 : ఓ పోలీసు అధికారి తన భార్యతో పాటు, మేనల్లుడిని కాల్చి ..తానూ కాల్చుకున్న విషాదకర ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పుణెళిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. అమరావతి జిల్లా అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌భరత్‌ ‌గైక్వాడ్‌ ‌తన సర్వీస్‌ ‌రివాల్వర్‌తో కాల్చుకున్నారు. అంతకంటే…

ఈపీఎఫ్‌ ‌వడ్డీ రేటు 8.15శాతానికి కేంద్రం ఓకే

న్యూ దిల్లీ, జూలై 24 : ఎంప్లాయిస్‌ ‌ప్రావిడెంట్‌ ‌ఫండ్‌ (ఈపీఎఫ్‌) అక్కైంట్లలో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు..2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15శాతం ఇవ్వాలని సెంట్రల్‌ ‌బోర్డ్ ‌ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15శాతం…

దేశ రాజధానికి పొంచి ఉన్న వరద ముప్పు

న్యూ దిల్లీ, జూలై 24 : దేశ రాజధాని ఢిల్లీకి యమున ముప్పు ఇంకా తొలగిపోలేదు. సోమవారం కూడా యమునా నది డేంజర్‌ ‌మార్క్‌ను దాటి ప్రవహిస్తోంది. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు పాత యమునా వంతెన దగ్గర నీటిమట్టం ప్రమాదకరస్థాయి (205.33 టర్లు) దాటి 206.56 వద్ద ప్రవహిస్తోంది. ఆదివారంతో పోలిస్తే ఇది…