Category జాతీయం

నీట్‌పై చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధ్దమే

సమాచారం ఇస్తామన్నా విపక్షాల ఆందోళన విపక్షాల తీరుపై మండిపడ్డ మంత్రి కిరణ్‌ ‌రిజిజు న్యూదిల్లీ,జూన్‌ 28: ‌నీట్‌ అం‌శంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ జులై 1కి వాయిదా పడింది.  విపక్షాలు ఏ అంశం లేవనెత్తినా సమగ్ర సమాచారం ఇస్తామని తాము స్పష్టంగా చెప్పినా విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడటం విచారకరమని…

అవకతవకల ‘నీట్‌’ ‌మాకొద్దు

చెన్నై,జూన్‌ 28: ‌వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం పార్లమెంట్‌ను ఈ అంశం కుదిపేసింది. ఈ నేపథ్యంలో నీట్‌ ‌రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని, నీట్‌ అమలుకు ముందు మాదిరిగా…

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా.. సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ పర్యటన

నలుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జాతీయ రహదారులు, వైద్యారోగ్య, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సమస్యల పరిష్కారంపై దృష్టి.. లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరు సమాఖ్య స్ఫూర్తిని చాటుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 27: రాష్ట్రంలో ‌దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నడుం బిగించారు. ఈ…

స్పీకర్‌తో విపక్ష నేత రాహుల్‌ ‌భేటీ

ఎమర్జెన్సీ ప్రస్తావనపై అభ్యంతరం స్పీకర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్‌ ‌పార్టీ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 27: ‌లోక్‌సభ స్పీకర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎమర్జెన్సీ పై ఓం బిర్లా చదివిన తీర్మానం లోక్‌సభలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ లో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ గురువారం స్పీకర్‌…

దేశాభివృద్ధే మ‌న ల‌క్ష్యం

పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం రిఫార్మ్, ‌పర్‌ఫార్మ్, ‌ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా ముందుకు మౌలిక వసతుల‌ కల్పలకు అధిక ప్రాధాన్యం వికసిత్‌ ‌భారత్ దిశ‌గా ‌ప్రభుత్వం ముందుకు.. నీట్‌, ‌నెట్‌ ‌పేపర్‌ ‌లీకేజీపై క‌ఠిన చ‌ర్య‌లు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27:‌ దేశ అభివృద్ధే  మ‌నంద‌రి లక్ష్యం…

రాజీకి వొచ్చిన ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి

సిఎం రేవంత్‌తో ఉదయం చర్చలు కాంగ్రెస్‌ ‌సీనియర్లకు ప్రధాన్యం తగ్గదని హావిూ న్యూఢిల్లీ,జూన్‌27: ‌కాంగ్రెస్‌లో జీవన్‌ ‌రెడ్డి వివాదం సద్దుమణిగింది. సీఎం రేవంత్‌ ‌రెడ్డి నివాసానికి గురువారం ఉదయం ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి వెళ్లారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసంలో బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌టింగ్‌ ‌జరిగింది. ఈ భేటీకి మంత్రి శ్రీధర్‌ ‌బాబు కూడా హాజరయ్యారు. బుధవారం…

రాష్ట్రానికి నిధులు రాబట్టడమే లక్ష్యం

రహదారుల ప్రాజెక్టులపై గడ్కరీతో చర్చించా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 26: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అందుకోసమే వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో…

ఎన్‌హెచ్‌ఎం బకాయిలు రూ.693.13 కోట్లు విడుదల చేయండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి నడ్డాకు  సీఎం రేవంత్‌ రెడ్డి వినతి  వైద్యారోగ్య రంగంపై  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5,159 బస్తీ దవాఖానాలు  కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 25 : జాతీ య ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ ఎం) కింద తెలంగాణకు రావల్సిన…

ఎన్డీఏకు షాక్‌..

స్పీకర్‌ పదవికి పోటీని పెట్టిన కాంగ్రెస్‌ ఓంబిర్లాకు పోటీగా కొడికున్నల్‌ సురేశ్‌ నామినేషన్‌ దేశ చరిత్రలో తొలిసారిగా నేడు స్పీకర్‌ ఎన్నికకు వోటింగ్‌ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 25: దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నికకు పోటీ జరుగుతోంది. అధికార ఎన్‌డిఎ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి సై అంటోంది. లోక్‌సభ స్పీకర్‌ పదవికి…