Category జాతీయం

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ముందుకు…

 గత పదేళ్ల అనుభవం.. సభ్యుల సహకారంతో ప్రజలకు సేవ  రాజ్యాంగానికి అనుగుణంగా పాలన ˜140 కోట్ల ప్రజల ఆకాంక్షలు గుర్తెరిగి పనిచేస్తా  విపక్షాలు కూడా ప్రజల పక్షాన బలంగా నిలబడాలి  పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూన్‌ 24 : వికసిత్‌ భారత్‌ సంకల్పం, కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు…

కీలక ఖనిజాల రంగంలో విస్తృత అవకాశాలున్నాయి

ఈ రంగంలో సంస్కరణలతో ముందుకెళ్తున్నాము 4వ విడత క్రిటికల్‌ మినరల్‌ బ్లాకుల వేలం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి న్యూదిల్లీ,ప్రజాతంత్ర, జూన్‌ 24: కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల వెలికితీతలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని.. అందుకే ఈ రంగంలో విడతలవారిగా సంస్కరణలు తీసుకొస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల…

దిల్లీ లిక్కర్‌ కేసులో దక్కని ఊరట

కవిత బెయిల్‌ జూలై 9 వరకు పొడిగింపు కేజ్రీవాల్‌ బెయిల్‌పై హైకోర్టు స్టే..తీర్పు రిజర్వ్‌ న్యూ దిల్లీ జూన్‌21 : దిల్లీ లిక్కర్‌ కేసులో కవితకు ఊరట దక్కడం లేదు. ఆమె బెయిల్‌ను కోర్టు తిరస్కరించడమే గాకుండా జులై9 వరకు కస్టడీని పొడిగించింది. ఇక ది ల్లీ సిఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌…

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ గుప్పిట్లో విద్యా సంస్థలు

నీట్‌ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతాం మోదీ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగలరు..కానీ పేపర్‌ లీకులను ఆపలేరు యూజీసీ-నెట్‌ రద్దయింది…నీట్‌ రద్దయితుందో లేదో తెలియదు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఫైర్‌ ‘నీట్‌’పై నేడు దేశ వ్యాప్త నిరసనలకు కాంగ్రెస్‌ పిలుపు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 20 : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యాసంస్థలను…

యూజీసీ నెట్‌ ‌జూన్‌-2024 ‌పరీక్ష రద్దు

అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కేంద్రం..సిబిఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం న్యూదిల్లీ,జూన్‌20: ‌జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్‌ ‌జూన్‌-2024 ‌పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దేశంలోని అనేక నగరాల్లో ఓఎమ్మార్‌ (‌పెన్ను, పేపరు) విధానంలో మంగళవారం యూజీసీ నెట్‌ ‌పరీక్ష జరిగింది. దీనిని…

నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ బట్టబయలు

మాకు ముందే అందిందన్న విద్యార్థి •రూ.30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం •పోలీసుల ముందు ఒప్పుకున్న అరెస్టయిన విద్యార్థి •మరోమారు సుప్రీంలో విచారణ..అన్ని కేసులు సుప్రీంకు బదిలీ •కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు జారీ   న్యూదిల్లీ,జూన్‌20(ఆర్‌ఎన్‌ఎ): ‌దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ’నీట్‌- ‌యూజీ ప్రవేశపరీక్ష 2024 లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు…

నితీశ్‌ ‌సర్కార్‌కు హైకోర్టు షాక్‌

పట్నా,జూన్‌20(ఆర్‌ఎన్‌ఎ): ‌బిహార్‌లో నీతీశ్‌ ‌కుమార్‌ ‌ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం.. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బిహార్‌…

నీట్‌ అవకతవకలపై ప్రధాని మౌనమెందుకు..

ప్రమాదంలో 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం కేంద్రం తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపాటు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 18 : ఎంబీబీఎస్‌ సహా పలు వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘నీట్‌ యూజీ-2024’లో అక్రమాలపై  ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు ‘మౌనం’గా ఉన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.…

కిసాన్‌ సమ్మాన్‌ నిధి 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌ విడుదల చేసిన ప్రధాని

రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల జమ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 18 : దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్‌ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 17వ…