Category జాతీయం

77 మంది ఎంపిల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికే మచ్చ

పార్లమెంట్‌ భద్రతపై ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేయడం దారుణం ఇండియా అనే పదాన్ని కూడా మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది ఎంపిల సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండిరచిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : పార్లమెంట్‌ భద్రతపై ప్రశ్నిస్తే 77 మంది విపక్ష పార్లమెంట్‌ సభ్యులను ఒకే రోజు సస్పెండ్‌ చేయడం దారుణమని, తానీషా లాగా.. నియంత…

సోనియమ్మగా గౌరవించి ఆదరించారు..కెప్పుడూ రుణపడి ఉంటాను

కాంగ్రెస్‌ను గెలపించాలంటూ కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం న్యూ దిల్లీ, నవంబర్‌ 28 : ‌తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి వారికి రుణపడి ఉంటానని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు…

తొమ్మిదేళ్ల పాలనలో వేలకోట్ల అప్పులు

రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టించారు రాష్ట్ర విభజన సమయంలో ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారు తెలంగాణకు రావాల్సిన డబ్బును కేంద్రం ఎప్పుడూ ఆపలేదు ‘మీట్‌ ‌ది గ్రీట్‌’ ‌కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌కేసీఆర్‌ ‌బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని…

తెలంగాణలో కాంగ్రెస్‌కు డీఎంకే మద్దతు

అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తామని స్టాలిన్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ.. తమకే వోటు వేసి గెలిపించాలంటూ వోటర్లను అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో ముఖ్య నేతలు సైతం సభలు, రోడ్‌ ‌షోలతో అభ్యర్థులకు మద్దతు…

నేడు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్‌ ‌యోజన డబ్బులు

Paddy

ఝార్ఖండ్‌ ‌నుంచి విడుదల చేయనున్న ప్రధాని ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌నవంబర్‌ 14 : ‌నేడు పిఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన పథకం కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. బుధవారం ప్రధాని మోదీ ఝార్ఖండ్‌ ‌నుంచి ఉదయం 11.30 గంటలకు లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ నిధులను విడుదల చేయనున్నారు. 15వ విడతగా అర్హులైన…

విపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయి

అదానీని కాపాడడం కోసమే ట్యాపింగ్‌ ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ సంచలన ఆరోపణ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 31 : ‌విపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని కాంగ్రెస్‌ ‌నేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అదానీని కాపాడడం కోసమే కేంద్రం ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌చేస్తుందని, ఆపిల్‌ ‌నుంచి వొచ్చిన ఈమెయిల్స్…

ముందుంది మొసళ్ల పండగ అంటే ఇదేనేమో

సబ్‌స్టేషన్‌లో మొసలిని వదిలిన వైనంపై కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌కాంగ్రెస్‌ను నమ్మితే కష్టాలు తప్పవంటూ రైతు సంఘాల ధర్నా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కాంగ్రెస్‌ ‌పాలిత కర్ణాటకలో కరెంటు కష్టాలు చూసి చూసి ప్రజలు విసుగెత్తిపోతున్నారని మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. వ్యవసాయానికి చాలీచాలని కరెంటు ఇవ్వడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. ఈ క్రమంలోనే కరెంటు ఇవ్వకుండా ముప్పుతిప్పలు…

మరోమారు ప్రచారానికి రానున్న రాహుల్‌ ‌గాంధీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5 : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ‌దూకుడు పెంచింది. కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ మరోసారి రాష్ట్రంలో ప్రాచారానికి రారున్నారు. వొచ్చే రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అక్టోబరు నెల రెండో వారంలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. మొత్తం మూడు రోజులపాటు రాహుల్‌ ‌గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్లు…

33 ‌మంది తెలంగాణ నేతన్నలకు కేంద్రం 30 లక్షల ఆర్థిక సహాయం

దేశ వ్యాప్తంగా.. 68 మంది ఖాతాల్లోకి నిధులు విడుదల చేసిన కేంద్ర టెక్స్‌టైల్‌ ‌మంత్రిత్వ శాఖ కేంద్ర నేతన్నల సంక్షేమ నిధి నుంచి నిధుల విడుదల ‘వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌’ ‌పేరిట స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు భారీ ప్రచారం జరుగుతోందన్న కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ.ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌దేశవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించి వివిధ జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు…