Category ఎడిటోరియల్

రాష్ట్రానికి, దేశానికి ‘కాళేశ్వరం’ గుదిబండేనా..?

వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మరియు మల్లనసాగర్‌, కొండ పోచమ్మ ఇతర రిజర్వాయర్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దశ లోనే ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలో జేఏసి మరియు ఇతర ప్రజాసంఘాలు, ప్రాజెక్ట్‌ నిర్మాణ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఉద్యమాలు, పోరాటాలు చేసారు…నిర్బంధాలకు గురయ్యారు. వారికి అండగా, మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాల్సిన…

బీఆర్‌ఎస్‌, బీఎస్పీల పొత్తు కుదిరేనా ..?

త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌, బిఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయవతి సూచనల మేరకే బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌. ప్రవీణ్‌కుమార్‌ వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య  ఈనెల 5వ…

పాండవుల గుట్టపై పట్టింపేది..?

తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ప్రకృతితో అనుసంధానం చేయబడి ఉంటాయి. కొన్ని ప్రాంతాలు పర్యాటకుల తాకిడిని కలిగినవి కూడా ఉన్నాయి, అందులో ఒకటి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట. పాండవుల గుట్ట చరిత్ర అంతా కాదు మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపించలేనంత. కానీ పేరుకే పాండవుల గుట్ట కానీ మొత్తం సమస్యల పుట్టగా…

కమలం మూడవసారి వికసించేనా ..

మూడవసారి తమ ప్రభుత్వమే తప్పకుండా అధికారంలోకి వొస్తుందని ఘంటాపథంగా చెబుతున్నాడు ప్రధాని నరేంద్రమోదీ. త్వరలో జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో తామే గెలుస్తామని.. తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని  నమ్మకంగా చెబుతున్నాడు. అంతేకాదు తానే  మూడవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తానని కూడా మోదీ స్పష్టంచేస్తున్నారు. పార్లమెంటుకున్న 543 స్థానాలకుగాను తమ పార్టీ సొంతంగా  370 స్థానాలను…

బీఆర్‌ఎస్‌ నుంచి ఒకే ఒక్కడు …

 సవాళ్ళను ఒంటరిగా స్వీకరించిన మాజీ మంత్రి హరీష్‌ రావు…  సవాల్‌కు ప్రతిసవాల్‌  ( మండువ రవీందర్‌రావు )      రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో  ప్రస్తుత శాసనసభ సమావేశాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు పోటాపోటీగా చర్చల్లో పాల్గొన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు ఎవరికివారు తీసిపోని విధంగా చర్చలను రక్తికట్టించారు.…

ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు వరం!

మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం డిసెంబర్‌ 9వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించింది.ఈ పథకం ద్వారా తెలంగాణకు చెందిన మహిళలు వయస్సుతో సంబంధం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు చూపెట్టి రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది.ఈ పథకం రవాణా వ్యవస్థను…

తేటతెల్లం ఎన్నికల నల్ల ధనం ..!

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీమ్‌ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సదరు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రహస్యంగా ఉంచటం తగదని, 2019 నుంచి వొచ్చిన ఆ విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎలక్షన్‌…

సైబర్‌ నేరగాళ్లతో తస్మాత్‌ జాగ్రత్త…!

డబ్బులు దోచుకుని వెళ్లేవారు ప్రస్తుతం మోసగాళ్లు సైబర్‌ నేరాల ద్వారా ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు. మన దైనందిన జీవితంలో  ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం…

అద్వానీకి అంది వొచ్చిన భారతరత్న

ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన రాజకీయ తాత్వికుడు రెండు దశాబ్దాల మధ్యకాలంలో అంటే 20వ శతాబ్దపు మధ్యకాలం నుండి 21వ శతాబ్దపు ప్రారంభ కాలం వరకు భారత రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన ప్రజా హృదయుడు. భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న తరుణంలో 1927 సైమన్‌ గో బ్యాక్‌ ఉద్యమంలో ఎందరో స్వతంత్ర…