Category Crime

చెవి నొప్పితో హాస్పిటల్‌కి వెళితే..

– యువకుడి మృతి – డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మని కుటుంబీకుల ఆందోళ‌న‌ నిజమాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 25:  జిల్లాలో ఘోరం జరిగిపోయింది. చెవి నొప్పితో ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లో చేరిన యువకుడు మృతిచెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికొచ్చిన కొడుకు అర్ధంతరంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో  హాస్పిటల్‌ ‌పరిసరాల్లో…

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో నివసిస్తున్న ప్రముఖ యూట్యూబర్, విద్యార్థిని కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం విశాఖపట్నానికి చెందిన కోమలి హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతూ చిత్రపురి కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. విశాఖపట్నానికే చెందిన సాఫ్ట్‌వేర్…

హైదరాబాద్‌ ‌సైబర్‌ ‌క్రైమ్‌ ‌పోలీసుల ఆపరేషన్‌

– 16 ‌రాష్ట్రాల్లోని 104 మంది సైబర్‌ ‌నేరగాళ్ల అరెస్ట్ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24:’ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ ‌పేరుతో హైదరాబాద్‌ ‌సైబర్‌ ‌క్రై ‌పోలీసులు భారీ ఆపరేషన్‌ ‌చేపట్టారు. మొత్తం 16 రాష్టాల్ల్రోని 104 మంది సైబర్‌ ‌నేరగాళ్లను అరెస్ట్ ‌చేశారు. నిందితుల్లో బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. 32 బృందాలతో 16 రాష్టాల్ల్రో 10…

కన్నతల్లి కర్క‌శత్వం

–  రెండు నెలల చిన్నారిని పొయ్యిలో వేసింది హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24: దుండిగల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. రెండు నెలల బాలుడిని కన్న తల్లి అత్యంత దారుణంగా హత్య చేసింది. బాలుడిని క్టటెల పొయ్యిలో వేసి కాల్చి చంపింది. ఏడవకుండా నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు కట్టేసి మరీ హత్య…

కోఠి ఎస్బీఐ ఏటీఎం కాల్పుల కేసు నిందితుల అరెస్ట్‌

– కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నగరంలోని కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద గత నెలలో కాల్పులు జరిగిన కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా…

రూ.547 కోట్ల సైబర్ దోపిడీ కేసు

– ప్రధాన నిందితుడు వికాస్ చౌదరి అరెస్ట్ సత్తుపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రూ.547 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 40 రోజులుగా పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు వీఎం బంజర, కల్లూరు పోలీసులు హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో గాలింపు చర్యలు…

ఈడీ కస్టడీకి డాక్టర్‌ ‌నమ్రత

– సరోగసి అక్రమాలపై విచారణ – కోర్టు ఆదేశాలతో విచారణకు సిద్దం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: సృష్టి సరోగసీ అక్రమాల కేసులో అరెస్టైన డాక్టర్‌ ‌నమ్రతపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌దర్యాప్తులో మరింత వేగం పెరిగింది. ఈ కేసులో డాక్టర్‌ ‌నమ్రతను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం…

పసి పిల్లలపై లైంగిక దాడులు

– 33 మంది బాలలకు నరకం చూపిన దంపతులు – మరణ శిక్ష విధించిన కోర్టు లక్నో,ఫిబ్రవరి21: అభంశుభం తెలియని పసి పిల్లలపై కొందరు మానవ మృగాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో దంపతులకు మరణశిక్ష పడింది. పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఆ దృశ్యాలను చిత్రీకరించి విదేశాలకు పంపించిన ఈ…

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

 బైక్ ను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి కరీంగనర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి రాజీవ్ రహదారిపై బైక్ ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తాన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హుస్నాబాద్ నుంచి తోటపల్లికి వెళ్తుండగా…