Category Crime

టిప్ప‌ర్ ఢీ.. ఇద్దరు విద్యార్థుల దుర్మరణం 

కాళోజీ జంక్షన్, ప్రజాతంత్ర, మార్చి 6 : ఇంజనీరింగ్ విద్యార్థుల బంగారు భవిష్యత్తు టిప్పర్ టైర్ల కింద నలిగిపోయింది. ఎన్నో ఆశలతో పిల్లల్ని పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులు ప్రమాద దృశ్యాలను చూసి త‌ట్టుకోలేక‌పోయారు. తోటి విద్యార్థుల హృదయ వేదన చూపరుల‌ను కన్నీరు పెట్టించింది. ఎస్ఆర్ యూనివర్సిటీలో ఈఈఈ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శుక్రవారం సాయంత్రం కళాశాల…

ఛత్తీస్‌గఢ్‌ ‌లో ప్రైవేట్‌ ‌బస్సు బోల్తా

– ఐదుగురు ప్రయాణికుల మృతి రాయ్‌పూర్‌,‌మార్చి 6: ఛత్తీస్‌గఢ్‌ ‌లోని జాష్‌పూర్‌ ‌జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరికొన్ని గంటల్లో తమ గమ్య స్థానం చేరుకుంటామనే లోపు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఒక ప్రైవేట్‌ ‌బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,…

హైదరాబాద్‌లో మరో రియల్‌ ‌మోసం

– ఫ్లాట్ల పేరుతో జనానికి కుచ్చుటోపీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: హైదరాబాద్‌ ‌లో మరో రియల్‌ ఎస్టేట్‌ ‌మోసం వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్ల నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలకు త్రిపురా కన్‌‌స్ట్రక్షన్‌ కుచ్చుటోపీ పెట్టింది. ‌దీంతో పోలీసులు ఆ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌పసుపులేటి సుధాకర్‌, అతని భార్యను అరెస్ట్ ‌చేశారు. మరోవైపు…

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎం‌సీ ఉద్యోగి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: జీహెచ్‌ఎం‌సీ సికింద్రాబాద్‌ ‌జోనల్‌ ‌కార్యాలయంలో అకౌంట్‌ ‌సెక్షన్‌ ‌విభాగంలో ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న సూర్య వంశీ సంతోష్‌ ‌లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ రేంజ్‌ 2 ఏసీబీ అధికారులు కార్యాలయంపై మెరుపు దాడి చేసి రూ.35 వేలు లంచం తీసుకున్న ఎగ్జామినర్‌ను పట్టుకున్నారు.రిటైర్‌మెంట్‌…

భార్య కాపురానికి రావడం లేద‌ని..

– పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య పెద్దపల్లి, ప్రజాతంత్ర, మార్చి 4: కమాన్‌పూర్‌ ‌మండలం పేరపల్లి గ్రామానికి చెందిన చెప్పాల దేవేందర్‌ (38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి మంథని ప్రధాన రహదారిలో గల గుండారం గ్రామ శివారులోని పత్తి చేసులో ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ, సభ్యులు తెలిపిన…

హోలీ పండగ రోజు విషాదం

– ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 3 :హోలీ పండగ  రోజు ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల మృతితో సూరారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన ఐదుగురు స్నేహితులు హోలీ ఆడిన అనంతరం సమీపంలోని పంతులు చెరువు వ‌ద్ద‌కు ఈత, స్నానం చేసేందుకు…

మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

– నలుగురు సిబ్బంది సస్పెన్షన్ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 3: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం విచారణ జరిపింది. అనంతరం బాధ్యులైన నలుగురిని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్…

అప్పుల వారి వేధింపులే కారణం

 – కుటుంబం ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: అంబర్‌పేట్‌లో కుటుంబం ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 24న రామ్‌రాజ్‌తో పాటు అతడి భార్య మాధవి, కుమారుడు శశాంక్‌ ‌రాజ్‌ ‌బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను సికింద్రాబాద్‌ ‌జోన్‌ ‌డీసీపీ రక్షితమూర్తి మీడియాకు…

హైదరాబాద్‌ ‌షాపింగ్‌ ‌మాల్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26:  జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి షాపింగ్‌ ‌మాల్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో ఫైర్‌ ‌సిబ్బంది మంటలను ఆర్పింది. ఈ విషయంపై హైదరాబాద్‌ ‌డిస్ట్రిక్ట్ ‌ఫైర్‌ ఆఫీసర్‌ ‌రాందాస్‌ ‌మాట్లాడారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా నిర్దారణకు రాలేదని చెప్పారు. లోపల అభివృద్ధి ‌పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.…