Category Crime

సైబర్‌ ‌నేరాల కేసు మరో కీలక మలుపు

– మరో ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగుల అరెస్ట్ ‌ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2: సత్తుపల్లి సైబర్‌ ‌నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ ‌క్రైమ్‌ ‌కేసులో సీఆర్‌వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్‌వో జుంజునూరి రాధాకృష్ణలను సత్తుపల్లి…

యువకుడిపై గంజాయి బ్యాచ్‌ ‌దాడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2: ‌మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్‌ ఆగడాలు రోజురోజుకూ మితిరిపోతున్నాయి. స్థానికంగా ఉంటున్న వారి పట్ల ఈ గ్యాంగ్‌ అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దాడులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్‌ ఓ ‌యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. శాస్త్రీపురంలో ఫహాద్‌ అనే యువకుడిపై కత్తులు, రాడ్స్‌తో దాడి చేసింది.…

నవ వధువు ఆత్మహత్య

– కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. 2020లో సోషల్ మీడియా ద్వారా బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నీరాజ్…

నేడు నిశ్చితార్థం.. అంతలోనే..

– కారు ఢీకొని యువకుడి దుర్మరణం ఖమ్మం, ఏప్రిల1 : తెల్లవారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఆ యువకుడిని మృత్యువులా దూసుకొచ్చిన కారు కబళించింది. ఈ సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరిగింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామానికి…

కొండగట్టు ఆలయంలో అపశ్రుతి

– చలువ పందిరి కూలి 15మందికి గాయాలు జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ…

నగరంలో కల్తీ నూనె దందా

– వాడేసిన నూనె ప్యాకెట్లలో నింపి అమ్మకం – ముఠాను గుర్తించి పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి31:హైదరాబాద్‌లో కల్తీ వంట నూనె దందా తీవ్ర కలకలం రేపుతోంది. హైటెక్‌ ‌సిటీలో కల్తీ వంట నూనె విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. హోటళ్లలో వాడిన వంటనూనెను కిలోకు రూ.20కు సేకరిస్తున్న ముఠా… దాన్ని వీధి వ్యాపారులకు…

కూకట్‌పల్లిలో దారుణం

– ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి31: కూకట్‌పల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కైతలాపూర్‌ ‌రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా…

బెంగుళూరులో టెకీ దంపతుల ఆత్మహత్య

– యువకుడిది సిద్దిపేటగా గుర్తింపు – దర్యాప్తు చేస్తున్న పోలీసులు బెంగళూరు,మార్చి 31: బెంగళూరులో విషాదం జరిగింది. తెలంగాణ సిద్దిపేటకు చెందిన యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా భర్త గదిలో ఆత్మహత్య చేసుకోగా ఇది తెలిసిన భార్య వెంటనే బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. సిద్ధిపేట ప్రాంతానికి…

చిన్నారిపై అస‌భ్య దృశ్యాల చిత్రీకరణ‌

– వ‌రుస‌కు సోద‌రుడి అకృత్యం – నిందితుడి అరెస్ట్ – టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 31: ఐదేళ్ల చిన్నారిపై అసభ్య దృశ్యాలను చిత్రీకరించిన ఉదంతంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన దృశ్యాలను…