Category Crime

బంధువు అస్థికలు నిమ‌జ్జ‌నం చేసేందుకు వెళ్తుంటే..

– ఎదురెదురుగా ఢీకొన్న వాహ‌నాలు   – 8మంది ప్రయాణికుల దుర్మరణం చండీగఢ్‌,‌ జూన్‌ 6: ‌పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌-‌ఫాజిల్కా రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహ‌నాలు ఎదురెదురుగా ఢీకొని 8మంది ప్రాణాలు కోల్పోగా 15మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఇటీవల మృతిచెందిన తమ బంధువు అస్థికలను నీటిలో కలిపేందుకు వెళ్తుండగా ఈ…

కామారెడ్డి జిల్లాలో  విషాదం

– మంజీరలో నలుగురు చిన్నారుల మృత్యువాత – శోకం మిగిల్చిన ఎల్లమ్మ పండగ వేడుక కామారెడ్డి,ప్రజాతంత్ర,జూన్‌5: ‌కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో స్నానానికి దిగిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం మంగల్‌ ‌కిష్టాపూర్‌ ‌గ్రామానికి…

కల్తీ పదార్థాలతో చాక్లెట్ల తయారీ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 5: ‌మహానగరంలోని కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టును హైదరాబాద్‌ ‌ఫుడ్‌ అడల్టరేషన్‌ అం‌డ్‌ ‌సేప్టీ టీమ్‌  ‌రట్టు చేసింది. సీతారాంబాగ్‌ ప్రాంతంలో విగ్నెట్‌ ‌ఫుడ్‌ ‌స్పెషాలిటీ ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌సంస్థపై హెచ్‌ ‌ఫాస్ట్ ‌టీమ్‌ ‌దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా గడువు ముగిసిన రసాయన పదార్థాలతో కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు…

స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు

– మల్కాజిగిరి ప్రాంతంలో 113 సెంటర్లపై పోలీస్‌ ‌దాడులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 5: ‌మల్కాజిగిరి కమిషనరేట్‌ ‌పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్‌ ‌బృందాలు శుక్రవారం ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించాయి. దాదాపు 500 మంది పోలీసులు.. బృందాలుగా ఏర్పడి 113 స్పా సెంటర్లపై ముకుమ్మడిగా తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు స్పా…

మ‌రో న‌లుగురు నేపాలీ గ్యాంగ్ స‌భ్యుల‌ అరెస్ట్‌

– మల్కాజిగిరి చోరీ కేసులో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో మల్కాజిగిరి పరిధిలోని రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరీకి తెగబడింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు కీలక సూత్రధారులను పోలీసులు అరెస్టు…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

– 136కు పైగా గొర్రెల మృత్యువాత దేవరకొండ, ప్రజాతంత్ర, జూన్ 3: డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారు పరిధిలోని కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి  మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో 136 పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా…

‘జూబ్లీ’ వద్ద ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు

-చక్రాల కింద ఇరుక్కుపోయిన యువకుడు – క్రేన్ సాయంతో విముక్తి.. హాస్పిటల్ కు తరలింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ బస్టాప్ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. నియంత్రణ కోల్పోయిన బస్సు ఒక్కసారిగా ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. జేబీఎస్ నుంచి కార్ఖానా వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది.…

ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌ముఠా పట్టివేత

– 11మంది నిర్వాహకుల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 1:‌ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌కార్యకలాపాలపై సీఐడీ చీఫ్‌ ‌చారు సిన్హా ఆధ్వర్యంలో కీలక ఆపరేషన్‌ ‌నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భారీ నెట్‌వర్క్ ‌కార్యకలపాలను బట్టబయలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌గేమింగ్‌ ‌మాఫియాపై చేపట్టిన ఈ చర్యల్లో మొత్తం 11 మంది…

లారీ ఢీకొని ముగ్గురు కర్ణాటక వాసుల మృతి

– వనపర్తి జిల్లాలో ప్రమాదం వనపర్తి, ప్రజాతంత్ర, మే 29; జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మల్లపల్లి వద్ద చోటుచేసుకుంది. కొత్తకోట సీఐ రాంబాబు తెలిపైన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు…