Category Crime

హోంగార్డు ఆస్తులు రూ.20కోట్లు

– ఏసీబీ దాడుల్లో బట్టబయలు విజయనగరం, జనవరి 29: ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారిలో అక్రమాస్తులు కూడబెట్టి  దొరికిపోయిన ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చూట చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు వాళ్లు చేస్తున్న ఉద్యోగానికి వెనకేసిన అక్రమ సంపాదనకు పొంతనే ఉండదు. అలాంటి షాకింగ్ ఘటనే ఏపీలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ హోంగార్డు భారీగా…

ప్రేమ పిచ్చితో నర్సు కిరాతకం

– మత్తు ఇంజక్షన్ తో కన్నవారిని కడతేర్చిన వైనం  – వివ‌రాలు తెలిపిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులే తన ప్రేమకు అడ్డు వస్తున్నారని భావించిన ఓ కూతురు కసాయిగా మారింది. ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో ఉండి తన చేతులతోనే కన్నవారిని కడ తేర్చింది.…

అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు

– ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి హైదరాబాద్, జనవరి 28: హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు…

వరంగల్‌ ‌నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

– ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొన్న‌ టిప్పర్‌ – నిండు గర్భిణి అయిన‌ వైద్యురాలి మృతి వరంగల్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: వరంగల్‌ ‌నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు మృతిచెందారు. \మ‌ట్టెవాడ‌ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన…

చైనా మాంజాకు మ‌రొక‌రు బ‌లి

-కూకట్‌పల్లి వద్ద మెడకు చుట్టుకుని బాలిక మృతి హైదరాబాద్‌,‌ ప్ర‌జాతంత్ర‌, జనవరి 26: కూకట్‌పల్లిలో నిషేధిత చైనా మాంజా ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. సంగారెడ్డి జిల్లా కాజీపల్లికి చెందిన తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్‌పై కూకట్‌పల్లికి వస్తుండగా, వివేకానందనగర్‌ ‌జాతీయ రహదారి వద్ద గాలిపటం చైనా మాంజా ఐదేళ్ల చిన్నారి నిష్విక…

సైబర్‌ ‌నేరగాళ్ల ఉచ్చులో హైదరాబాదీలు

– మయన్మార్‌-‌థాయి సరిహద్దుల్లో ముగ్గురు వ్యక్తులు – వ్యవహారాన్ని విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అసద్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి24: విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామన్న సైబర్‌ ‌నేరగాళ్ల మాటలు నమ్మి, హైదరాబాద్‌ ‌కు చెందిన ముగ్గురు యువకులు థాయ్‌ల్యాండ్‌-‌మయన్మార్‌ ‌సరిహద్దులో చిక్కుకుపోయారు. యువకుల్లో ఒకరు ఉస్మాన్‌నగర్‌కు చెందిన వారు కాగా మరో ఇద్దరు మౌలాలీ, బంజారాహిల్స్‌లకు చెందిన…

అనుమానంతో భార్య గొంతు కోసి చంపిన భర్త

– అడ్డు వచ్చిన కూతురు తలపై రోకలితో దాడి – ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయ‌త్నం – భార్య మృతి, భర్త, కూతురు పరిస్థితి విషమం సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 19: సిద్దిపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో కత్తితో గొంతు కోసి హత్యాయత్నం చేస్తుండగా అడ్డువచ్చిన కూతురును సైతం రోకలితో తలపై…

అర్వపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– కారు పల్టీలు కొట్టడంతో ఇద్దరు టీచర్ల మృతి – మరో ముగ్గురు టీచర్లకు తీవ్ర గాయాలు సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 17: అర్వపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం…

సంక్రాంతివేళ దొంగల హల్‌చల్‌

– చెంగిచెర్లలో పలు ఇళ్లల్లో భారీ చోరీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: హైదరాబాద్‌ నగర శివారులోని మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దొంగల ముఠా కత్తులు, ఇతర ఆయుధాలతో చెంగిచెర్ల కాలనీలో సంచరించింది. ముందుగానే రెక్కీ నిర్వహించుకుని కారులో వచ్చిన ఈ ముఠా…