Category Crime

రూ.15 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జోన్ ఎస్‌ఈ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి4: ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం పడింది. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ చిన్నారెడ్డి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారు. దీంతో జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టి రికార్డులు పరిశీలిస్తున్నారు. చిన్నారెడ్డి ఆస్తులు, ఇతర అంశాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. బిల్లులు మంజూరు…

మొగిలిపేటలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

– నలుగురు మహిళా కూలీల దుర్మరణం జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 3 జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం రాత్రి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ…

బైక్‌పై పడ్డ జేసీబీ

– బాలుడు దుర్మరణం వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2: వికారాబాద్‌ ‌జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జేసీబీని తీసుకెళుతున్న ట్రక్కు బైక్‌పై బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మరణించాడు. బాలుడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ధారూరు మండలం కొండాపూర్‌ ‌కలాన్‌ ‌నుంచి 8 ఏళ్ల రిత్విక్‌ ‌తన తండ్రి లాలయ్యతో కలిసి బైక్‌పై వికారాబాద్‌ ‌వెళుతున్నాడు.…

సర్పంచ్‌ ఎన్నిక కోసం కన్నకూతురు బలి

– ముగ్గురు సంతానం నిబంధనతో ఒకరిని చంపేసిన తండ్రి – హత్యను ఛేదించిన నిజామాబాద్‌ ‌పోలీసులు నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2:: పంచాయితీ ఎన్నికల కోసం ఓ తండ్రి కన్నకూతురునే బలితీసుకున్నాడు.కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రి తన స్వార్థం కోసం అభం శుభం తెలియని ఆరేళ్ల కూతురిని హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది.…

రేబిస్‌ ‌వ్యాక్సిన్‌ ‌వికటించి బాలిక‌ మృతి

– విచారణ చేపడతామన్న ఆర్‌ఎం‌వో కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి2: యాంటీ రేబిస్‌ ‌వ్యాక్సిన్‌ ‌వికటించి చిన్నారి మృతిచెందిన సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది.  చిన్నారి మృతి ఘటనపై విచారణ చేపడతామని ఆర్‌ఎం‌వో సంతోష్‌ ‌తెలిపారు. ఉదయం 11.30 గంటలకు దవాఖాన నుంచి బయటికి వెళ్లారని, ప్రైవేట్‌ ‌దవాఖానకు సుమారు 2.30 గంటలకు వెళ్లారని, ఈ మధ్యలో ఏమి…

రైలు కిందపడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

-హైదరాబాద్ లో విషాదం – చర్లపల్లి–ఘట్కేసర్ మధ్య మృతదేహాల గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : హై దరాబాద్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చర్లపల్లి– ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున సుమారు…

రికార్డు చేసుకో.. మీ అక్కను చంపేస్తున్నా

– బావమరిదికి ఫోన్ చేసి మరీ భార్యను చంపాడు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి30: దేశ రాజధాని నగర పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి(27)ని ఆమె భర్త అంకుర్ డంబెల్‌తో కొట్టి చంపాడు. మృతురాలి సోదరుడు నిఖిల్ మీడియాతో మాట్లాడుతూహత్యకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించాడు. ‘హత్యకు ముందు నా సోదరి…

పెళ్లి పేరుతో వేధింపులు.. అవమానాలు

– తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 30: ఇద్దరు యువకులు వేధించడం, అవమానించడం తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అనితను తొర్రూరు మండలానికి చెందిన దూరపు బంధువు రాజేందర్…

చైన్ స్నాచింగ్‌లపై వదంతులు నమ్మొద్దు

– నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయంటూ సోషల్ విÖడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను కోరారు. ఇలాంటి ప్రచారాలపై ఆయన స్పందిస్తూ ఇదంతా ఉత్తిదే అని అన్నారు.…