Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

Telangana latest, prajatantra news, Telugu newspaper, Today Telugu news, CM KCR Meeting Live AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu. Corona Telugu Bulitain 7pm Headlines 7am Headlines

గద్దెకు చేరిన సారక్క మేడారం జాతర షురూ..

‘‘భక్తుల కోలాహలం..శివసత్తుల పూనకాలు..గిరిజనుల డోలు వాయిద్యాల ఘోష.. ఆనందోత్సాహాలు..‘అమ్మ’ల రాక కోసం లక్షల మంది ఎదురుచూపులు.. ఉత్కంఠల మధ్య, ‘చిన్నవ్వ’ సారక్క  గద్దెను అలంకరించింది. ఆమెతోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు కూడా గద్దెను…
Read More...

సిరిసిల్ల కు ఎలాక్ట్రానిక్ జక్వార్డ్

తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిక్ అండ్ పి క్ పవర్లూమ్ మరియు ఎలక్ట్రానిక్ జక్వార్డ్  స్థాపించడం జరిగింది .గతంలో  బుల్లి మరమగ్గం  చేనేత మగ్గం , రాట్నం మరియు సూది రంధ్రంలో దూరే చీర మరెన్నో తయారుచేసిన హరి…
Read More...

పసుపు రైతులకు తీపికబురు! నిజామాబాద్‌లో స్పైసెస్‌ ‌రీజినల్‌ ‌సెంటర్‌

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ : ‌నిజామాబాద్‌లో ప్రాంతీయ సుగంధద్రవ్యాల బోర్డును ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌స్పష్టమైన…
Read More...

‘‌సహకార’ ఎన్నికలకు పార్టీల వ్యూహాలు 909 సంఘాలకు ఎన్నికలు

రాష్ట్రంలో ఈ నెల 15న జరుగనున్న సహకార సంఘాల ఎన్నికలకు రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. 2013లో ఈ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ ఎన్నికలు జరుగుతున్నందున రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఏర్పడింది.…
Read More...

బస్సులపై నా ఫోటో వేయొద్దు సీఎం కేసీఆర్‌ ఆదేశం

సరుకు రవాణా చేసే ఆర్టీసీ కార్గో బస్సులపై తన ఫోటో వాడవద్దని సీఎం కేసీఆర్‌ ఆ ‌శాఖ అధికారులను ఆదేశించారు. త్వరలో సరుకులను రవాణా చేసేందుకు కార్గో బస్సులను ప్రారంభించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బస్సులపై సీఎం…
Read More...

నగరవాసులకు శుభవార్త..7న ఎంజిబిఎస్‌-‌జెబిఎస్‌ ‌కారిడార్‌ ‌ప్రారంభం

7న ఎంజిబిఎస్‌-‌జెబిఎస్‌ ‌కారిడార్‌ ‌ప్రారంభం మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌నగర వాసులకు శుభవార్త. జేబీఎస్‌ ‌నుంచి ఎంజీబీఎస్‌ ‌వరకు 11 కిలోటర్ల మేర మెట్రో ప్రయాణం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ట్రయల్‌ ‌రన్‌ ‌పూర్తి చేసుకున్న…
Read More...

బల్దియాపై కేటీఆర్‌ ‌నజర్‌ !

‌హైదరాబాద్‌ ‌నగరవాసుల ప్రాథమిక సౌకర్యాలపై సమీక్ష 3000 పబ్లిక్‌ ‌టాయిలెట్ల నిర్మాణానికి ఆదేశం మున్సిపల్‌ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఊపు మీదున్న టీఆర్‌ఎస్‌ ఇక బల్దియా ఎన్నికలపై దృష్టి సారించింది. మరో ఆరు నెలల్లో బల్దియా పాలకవర్గం…
Read More...

మేడారం జాతర… చెరగని విశ్వాసం నేటి నుంచి కొలువుదీరనున్న వనదేవతలు

పోరాటాల పురిటిగడ్డగా తెలంగాణకు ఓ ప్రత్యేక గుర్తింపుంది. నాటి రాజుల కాలం నుండీ, నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల నాడు కూడా పోరాటాల ద్వారానే ఇక్కడి ప్రజలు తమ హక్కులను సాధించుకోవడం ఆనవాయితీగా మారింది. ఆరేళ్ళ కింద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం…
Read More...

మేడారం జాతరకు పూర్తి స్థాయిలో సేవలు :ప్రధాన కార్య దర్శి సోమేష్ కుమార్

ఈ నెల 5 నుండి మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్ధాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని, శాఖలన్ని సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్…
Read More...

ఎన్‌ఆర్‌ఐసీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాజ్యసభలో కేంద్రమంత్రి నిత్యానంద ప్రకటన

భారత పౌరుల జాతీయ రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌ఐసీ) తయారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ ‌మంగళవారం రాజ్యసభలో ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. జాతీయ పౌరసత్వ చట్ట సవరణతో పాటు…
Read More...