Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

Telangana latest, prajatantra news, Telugu newspaper, Today Telugu news, CM KCR Meeting Live AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu. Corona Telugu Bulitain 7pm Headlines 7am Headlines

గాంధీ ఆసుపత్రిలో కరోనా నిర్ధ్దారణ కేంద్రం

తెలంగాణఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్‌ ‌టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన లాంఛనంగా టెస్టును ప్రారంభించి గాంధీ…
Read More...

రేపటి నుంచి.. సమ్మక్క జాతర !

జనసంద్రం కానున్న మేడారం భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ట్రాఫిక్‌ ‌చిక్కులు లేకుండా చర్యలు 7న అమ్మవారి దర్శనానికి సిఎం కెసిఆర్‌ నాలుగు రోజుల పాటు సాగే మేడారం మహాజాతర నిర్వహణకు అధికార యంత్రాగం భారీగా ఏర్పాట్లు చేసింది.…
Read More...

అమాత్యులందరూ అక్కడ…  హరీష్ రావొక్కడు ప్రజల్లో..

హరీష్ రావు.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా వరుసగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఓటమెరుగని నాయకుడు. ఎప్పుడూ ప్రజల్లోనే ఉండే ప్రజా ప్రతినిధి.మరీ. ..ముఖ్యంగా తన కుటుంబగా భావించే సిద్దిపేటలో ఉండటమంటే మరీ మరీ ఇష్టం ఆయనకు.…
Read More...

‘‌చిక్కుముడుల’ను విప్పే ప్రయత్నం..!

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు వ్యవసాయానికి 1.60 లక్షల కోట్లు గ్రాణాభివృద్ధికి 1.23 లక్షల కోట్లు పాలు, చేపల రవాణాకు కిసాన్‌ ‌రైలు 2020-21 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యవసాయ…
Read More...

హైదరాబాద్‌ ‌చేరుకున్న రాష్ట్రపతి స్వాగతం పలికిన గవర్నర్‌, ‌సిఎం కెసిఆర్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌:‌ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌శనివారం సాయంత్రం హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట్‌ ‌విమానాశ్రయంలో రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌బండారు…
Read More...

అన్నింటికంటే విలువైంది మనిషి ఆరోగ్యం

మీరందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే నా ఆలోచన అభివృద్ధి చేయడం మా వంతు.. మీ వార్డును పరిశుభ్రంగా చేయడం మీ వంతు.. ముస్తాబాద్‌ ‌సర్కిల్‌ ‌టూ గాడిచర్లపల్లి నాలుగు లేన్ల రోడ్డు రూ.16.50కోట్ల రూపాయలతో వీధి దీపాలు గాడిచర్లపల్లిపై…
Read More...

అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధుల కొరత

ప్రజాతంత్ర, హైదరాబాద్‌: ‌కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్‌ ‌ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ ‌కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన…
Read More...

బడ్జెట్ 2020 -21.. ‘‌చిక్కు ముడుల’ను విప్పే ప్రయత్నం..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌శనివారం పార్లమెంటుకు సమర్పించిన 2020-21 సాధారణ బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇంతవరకూ ఇంత పేలవమైన, పనికిరాని బడ్జెట్‌ను చూడలేదని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. అందుకు కారణాలు…
Read More...

కేంద్ర ఆర్థిక బడ్జెట్..II

నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత సంవత్సరం రెండో విడత అధికారంలోకి వచ్చిన తరువాత, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్, నేడు తన రెండో బడ్జెట్ ను సభ ముందుంచారు. ఆదాయపు పన్ను స్లాబ్: 15 వ ఆర్థిక కమిషన్…
Read More...

లోక్ సభలో కేంద్ర బడ్జెట్… ముఖ్యాంశాలు-1

మూడు ప్రాధాన్యతలను ప్రకటించిన నిర్మల వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలకు పెద్దపీట రైతుల దిగుబడి పెంచడమే లక్ష్యమన్న ఆర్థిక మంత్రి స్వచ్ఛభారత్, జల్ జీవన్ మిషన్ లకు పెరిగిన కేటాయింపులు నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే…
Read More...