Take a fresh look at your lifestyle.

కెటిఆర్‌ ‌రాజీనామా చేయాలి..

లేదంటే ఆయనను బర్తరఫ్‌ ‌చేయాలి నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలి మహాధర్నాలో బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌బండి సంజయ్‌కు మారోమారు సిట్‌ ‌నోటీసులు : లీగల్‌గా చర్చిస్తామన్న బిజెపి రాష్ట్ర చీఫ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 25 : టీఎస్‌పీఎస్‌సీ…

నిఖత్ జరీన్ కు స్వర్ణ పతకం

న్యూ ఢిల్లీ లోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో  ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో, 50 కేజీల విభాగంలో, నిఖత్ జరీన్ స్వర్ణ పథకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ…

రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ ..

ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు  తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ…

ఇక దేశమంతా రాహుల్‌ ‌గొంతుక వినిపిస్తుంది

ప్రజలు ప్రశ్నిస్తుంటారు కాంగ్రెస్‌ ‌నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 25 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు ఇక దేశమంతా ప్రతిధ్వనిస్తాయని ఆయన సోదరి, కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ…

రూ. 20000,00,00,000 ఎక్కడివి ..?..

అదానీ ఇష్యూ నుంచి దృష్టి మరల్చడానికే నాపై వేటు అయినా వారి బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ప్రజల కోసం...జైలుకు వెళ్లడానికీ సిద్ధం షెల్‌ ‌కంపెనీలకు కోట్లాది రూపాయులు ఎలా వొచ్చాయి చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి…

పతనం దిశగా భారత పార్లమెంటరీ వ్యవస్థ…

‘‘అత్యున్నత వ్యవస్థ గా పిలువబడిన పార్లమెంట్‌ ‌మోదీ కాలంలో చర్చలు, కమిటీ లు లేకుండా తమకు నచ్చిన పద్దతుల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ చట్టాలను చేస్తున్నారు.వివిధ సందర్భాలలో అధికార,ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యే లు 360 మందికి  పైగా నేరారోపణలు…

‘‘‌తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ’’

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం   తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష…

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ‘కంటి వెలుగు’

ఇప్పటి వరకు 41 రోజుల్లో 88 లక్షల 51 వేల 164 మందికి కంటి పరీక్షలు 14 లక్షల 69 వేల 533 మందికి రీడింగ్‌ అద్దాలు పంపిణీ లక్ష్యంలో 55.79 శాతం మందికి పరీక్షలు పూర్తి హైదరాబాద్‌, ‌మార్చి, 25 : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను…

‌రాహుల్‌ అనర్హత విపక్షాలను ఐక్యం చేస్తున్నదా ..!

రాహుల్‌పై చట్టపరమైన చర్యగా చూపిస్తున్నప్పటికీ, ఇది కాంగ్రెస్‌పై బిజెపి కక్షసాధింపన్న విమర్శలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. చెంపదెబ్బకు ఉరిశిక్ష విధించినట్లుగా, చిన్న విషయానికి రాహుల్‌కు పెద్ద శిక్ష పడేట్లుగా తెరవెనుక బిజెపి ప్రమేయాన్ని…

రాహుల్‌ అనర్హత: బీజేపీ నిజంగానే భయపడుతోందా?

అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, రాహుల్‌ ‌గాంధీ లోక్‌ ‌సభకు హాజరుకావడం ప్రభుత్వానికి నిజంగానే తల నొప్పిగా మారిందా అనేది. పైన చెప్పిన దానిబట్టి , అంబానీ-అదానీపై రాహుల్‌ ‌గాంధీ చేసిన ఎడతెగని విమర్శలు ప్రస్తుతానికి విజయం…