’’వారెవా’’.!
"కడుపు నింపుకోవడానికి ముంబైకి చేరుకున్న వలసజీవి ’సంగివేని రవీంద్ర.’తెలుగు సాహిత్యం పై అభిరుచి,ఆసక్తితో కవిగా,రచయితగా, సంపాదకుడిగా మారాడు.సాహిత్యాన్ని వృత్తితో సంబంధంలేని ప్రవృత్తిగా చేసుకొని ప్రవాసుడైనా మహారాష్ట్రలో తెలుగు జెండాను…