ప్రజల భాగస్వామ్యంతోనే కొరోనా మూడో దశ కట్టడి
భారత ప్రధాని నరేంద్ర మోడి చెప్పినట్లు కొరోనా మూడో దశ దానికి అదే రాదని,మనం ఆహ్వానిస్తే నే వస్తూంది అన్న మాటలు అక్షర సత్యాలు.ఇప్పటికే ఒకటి,రెండవ దశ లో తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది.ఆది చూసి కూడ ప్రజలు మేల్కోవడం లేదు.మాస్క్ ధరించ కుండా…