Category ముఖ్యాంశాలు

మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా నిర్దోషి..!

వెంటనే విడుదల చేయాలన్న బాంబే హైకోర్టు కొట్టివేత పై స్టే కోరిన మహారాష్ట్ర ప్రభుత్వం ..నేడు స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌ ‌విచారణ   2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబా మంబయి, అక్టోబర్‌ 14(ఆర్‌ఎన్‌ఎ) : ‌దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ ‌జీఎన్‌ ‌సాయిబాబాకు కోర్టులో ఊరట దక్కింది. ఆయనను నిర్దోషిగా గుర్తిస్తూ బాంబే…

భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా… షాద్‌నగర్‌లో ‘రాహుల్‌’ ‌రాత్రి బస

భారీ ఏర్పాట్లకు శ్రీకారం మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ‌వీర్లపల్లి శంకర్‌ కాంగ్రెస్‌ అధినేత, యువ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ పాదయాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నట్టు షాద్‌నగర్‌ ‌నియోజకవర్గం కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంచార్జ్ ‌వీర్లపల్లి శంకర్‌ ‌స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ‌పట్టణంలో…

మునుగోడులో 25 వేల నకిలీ వోట్లు

కొత్త జాబితాపై చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘానికి బిజెపి ఫిర్యాదు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 13 : ‌మునుగోడు ఓటర్‌ ‌జాబితాలో టీఆర్‌ఎస్‌ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ఆరోపించారు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన బిజెపి కేంద్ర ఎన్నికల సంఘ గడపకూడా తొకకింది. మునుగోడు ఓటర్ల జాబితాలోఅవకతవకలు జరిగాయని…

తెలంగాణలో జోడో యాత్ర.. రూట్‌ మ్యాప్‌ ..

  తెలంగాణ: ఈ నెల 23న కాంగ్రెస్ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 375కి.మీ సాగనుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్‌పల్లి,…

యాత్రికుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం..!

స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ స్వచ్చందంగా పాల్గొంటున్న ప్రజా సంఘాలు 37వ రోజు కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో యాత్రకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర పార్టీ ‌రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర గురువారం 37వ రోజు కర్ణాటకలో చిత్రదుర్గలోని బొమ్మగొండనహళ్లి నుండి…

సూర్య,చంద్ర గ్రహణాల రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల, అక్టోబర్‌ 12 : శ్రీ‌వారి ఆలయంలో ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్‌ 8‌న చందగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేయ నున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు బ్రేక్‌ ‌దర్శనం, శ్రీవారి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేసింది.…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కొనసాగుతున్న దర్యాప్తు

అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో లోతుగా విచారణ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో సీబీఐ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. బోయినపల్లి అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో అమిత్‌ అరోరాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అమిత్‌ అరోరాకు చెందిన బడ్డీ రిటైల్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కు హవాలా రూపంలో నగదు బదిలీలు జరిగినట్లు అధికారులు గుర్తించి…

కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే ప్రైవేటీకరణను నిలిపివేస్తాం

2000 మంది నిరుద్యోగులతో రాహుల్‌ ‌భేటీ 36వ రోజు కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర బెంగళూరు, అక్టోబర్‌ 12 : ‌కాంగ్రెస్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో భాగంగా 36వ రోజు బుధవారం కర్ణాటక నలుమూలల నుంచి వొచ్చిన 2000 మంది నిరుద్యోగ యువకులతో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ భేటీ అయ్యారు. వారితో…

ఆయిల్‌ ‌కంపెనీలకు22 వేల కోట్ల వన్‌ ‌టైమ్‌ ‌గ్రాంట్‌

మల్టీ స్టేట్‌ ‌కో ఆపరేటివ్‌ ‌సొసైటీస్‌ ‌యాక్ట్ 2022‌కు ఆమోదం రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ ‌కేంద్ర కేబినెట్‌ ‌కీలక నిర్ణయాలు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ‌ప్రపంచవ్యా ప్తంగా ఎల్‌పీజీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులపై ఆ ప్రభా వం పడకుండా పబ్లిక్‌ ‌సెక్టార్‌లోని ఆయిల్‌ ‌మార్కెటింగ్‌ ‌కంపెనీలకు 22 వేల…