Category ముఖ్యాంశాలు

నేడు మార్చ్ ‌ఫర్‌ ‌పీస్‌, ‌యూనిటీ ర్యాలీ

అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి : టీపీయూ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌మార్చ్ ‌ఫర్‌ ‌పీస్‌, ‌యూనిటీ పేరుతో ఆదివారం ఎల్బీ స్టేడియం జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌ ‌వద్ద ఉన్న అంబేద్కర్‌ ‌విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఫర్‌ ‌పీస్‌ ‌యూనిటీ (టీపీయూ) ప్రతినిధులు పద్మజా షా,…

(సవరణ) దేవులపల్లి ప్రభాకర్ రావు అంత్యక్రియలు ఏప్రిల్ 25, సోమవారం

గురువారం 4.20 ని.లకు హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆఖరి శ్వాస విడిచిన రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు అంత్యక్రియలు శుక్రవారం మహాప్రస్థానం లో నిర్వహిస్తారని పొరపాటున శుక్రవారం సంచికలో ప్రచురించడం జరిగింది. అంత్యక్రియలు ఏప్రిల్ 25, సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానం లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు…

ఆరు నెల్లలో ఆర్డీఎస్‌ ఎలా పూర్తిచేస్తారు?

బండి ప్రాజెక్టుల గురించి కొనా.. మొదలు తెలియదు తెలియకుండా ఎలా మాట్లాడుతారు మండిపడ్డ మంత్రి నిరంజన్‌ ‌‌రెడ్డి హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 22 : ‌బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్డీఎస్‌ ‌కొనా, మొదలు తెలియదని ఆర్డీఎస్‌పై బండి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఆర్డీఎస్‌ ‌కొన తెల్వదు..మొన…

ఆరు నెల్లలో ఆర్డీఎస్‌ ఎలా పూర్తిచేస్తారు?

బండి ప్రాజెక్టుల గురించి కొనా..మొదలు తెలియదు తెలియకుండా ఎలా మాట్లాడుతారు మండిపడ్డ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 22 : ‌బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్డీఎస్‌ ‌కొనా, మొదలు తెలియదని ఆర్డీఎస్‌పై బండి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఆర్డీఎస్‌ ‌కొన తెల్వదు..మొన తెల్వదని…

సాయి గణేష్‌ ఆత్మహత్యపై సిబిఐ విచారణ జరిపించాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌ఖమ్మం బిజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య ఉదంతంపై సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్‌పై సోషల్‌…

ఆయుష్మాన్‌ ‌భారత్‌తో హెల్త్ ‌ప్రొఫైల్‌

ప్రజల ఆరోగ్య వివరాలపై కేంద్రం దృష్టి హైదరాబాద్‌లో ఆరోగ్య మేలా ప్రారంభోత్సవంలో కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 22 : ‌కొరోనా మహమ్మారి ప్రజల్లో భయం పుట్టించిందని..అలాగే వారికి ఆరోగ్యంపై శ్రద్ధను కలిగించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ప్రజారోగ్యానికి ఎల్లప్పుడు పెద్దపీట వేసే కేంద్ర ప్రభుత్వం..వారి ఆరోగ్యం కోసం…

తెలంగాణ ప్రజలకు 6.20 కోట్ల కోవిడ్‌ ‌టీకా డోసులు

దేశంలో అత్యధిక డోసులు వేసిన రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్‌ది మొదటి స్థానం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : ‌తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 ఏండ్లకు పైబడిన వారందరితో కలిపి 6,20,49,278 కోవిడ్‌ ‌టీకా డోసులు  వేసినట్లు కేంద్రం ప్రకటించింది. 18 ఏండ్లు పైబడిన విభాగంలో 2,94,16,649 మందికి ఫస్ట్ ‌డోస్‌ అం‌దగా,…

దేశంలో 2451కి చేరిన రోజువారీ కొరోనా కేసులు

క్రమంగా పెరుగుతున్న కేసుల సంఖ్య మద్రాస్‌ ఐఐటీలో కొరోనా కలకలం..మొత్తంగా 30 మంది విద్యార్థులకు పాజిటివ్‌ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 22 : ‌దేశంలో రోజువారీ కొరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా మరో 2451 మందికి కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,52,425కు చేరాయి. ఇందులో 4,25,16,068 మంది బాధితులు…

యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం…కత్తితో దాడి

హనుమకొండలో ఘటన..నిలకడగా యువతి ఆరోగ్య పరిస్థితి ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి : విద్యార్థులు, ప్రజాసంఘాల నేతల డిమాండ్‌ ‌కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి ప్రజాతంత్ర, హనుమకొండ, ఏప్రిల్‌ 22 : ‌తనను ప్రేమించట్లేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.…