నేడు మార్చ్ ఫర్ పీస్, యూనిటీ ర్యాలీ
అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి : టీపీయూ ప్రజాతంత్ర , హైదరాబాద్ : మార్చ్ ఫర్ పీస్, యూనిటీ పేరుతో ఆదివారం ఎల్బీ స్టేడియం జగ్జీవన్రాం విగ్రహం నుంచి ట్యాంక్బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఫర్ పీస్ యూనిటీ (టీపీయూ) ప్రతినిధులు పద్మజా షా,…
