Category ముఖ్యాంశాలు

మైండ్‌ ‌స్పేస్‌ ‌నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు…

రాయదుర్గం వద్ద మెట్రో లైన్‌కు సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన మూడేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు ఔటర్‌ ‌చుట్టూ మెట్రో విస్తరణ కేంద్ర సహకారం లేకున్నా పూర్తి చేసితీరుతాం పవర్‌ ఐలాండ్‌గా హైదరాబాద్‌ ‌నగరం నగర ఖ్యాతిని మరింత పెంచుతామన్న సిఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ‌నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త…

రాష్ట్రాన్నే చక్కదిద్దలేనోడు దిల్లీని ఏలుతాడా?

మరోమారు సెంటిమెంట్‌తో మోసం చేసే ఎత్తుగడలు నల్లగొండలో ప్రజాగోస-బిజెపి భరోసా యాత్రలో సిఎం కెసిఆర్‌పై ఈటల ఫైర్‌ నల్గొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా  లేదుగాని, దేశాన్ని బాగు చేస్తానని కెసిఆర్‌ అం‌టున్నాడని అని  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌  ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ ‌ప్రభుత్వంపై ఈటల…

1392 ‌జూనియర్‌ ‌లెక్చరర్ల పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌టీఎస్‌పిఎస్‌సి నుంచి మరో జాబ్‌ ‌నోటిఫికేషన్‌ ‌రిలీజైంది. 1392 జూనియర్‌ ‌లెక్చరర్ల పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా జేఎల్‌ ‌పోస్టులకు నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు అన్‌లైన్‌ ‌ద్వారా దరఖాస్తు…

దేశారాజకీయాల్లో కెసిఆర్‌తోనే మార్పు

తెలంగాణ సాధనతో పాటు అభివృద్ధిలో నడిపారు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌దేశ రాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నడుం కట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్‌(‌సెక్యులర్‌) అ‌గ్ర నేత హెచ్‌డి. కుమారస్వామి అన్నారు. దేశంలోభారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ‌గుణాత్మకమైన మార్పు…

‘ఐలవ్‌ ‌యు ఆల్‌’..‘ఐ ‌ప్రౌడ్‌ ‌యు’..

కోచింగ్‌ ‌క్యాపిటల్‌ ‌కోటాలో కోచింగ్‌ ‌విద్యార్థులతో రాహుల్‌ ‌రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 8 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర గురువారం రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో కోచింగ్‌ ‌క్యాపిటల్‌గా పేరొందిన కోటాకు చేరుకుంది. కోటాలో సిటీ మాల్‌ ‌ముందు…

గుజరాత్‌లో ‘కమలం’ ప్రభంజనం

రికార్డు బద్దలుకొడుతూ బిజెపి విజయ దుందుభి 156 సీట్లతో రాష్ట్రంలో 7వ సారి అధికారం కైవసం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 8 : ‌గుజరాత్‌ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ ప్రభంజనం సృష్టించింది. రికార్డు స్థాయిలో 156 సీట్లు గెలుచుకుని 7వ సారి బిజెపి అధికారం కైవసం చేసుకుంది. భారీ మెజారిటీతో ఆ పార్టీ…

సమైక్య పాలనలో చిన్నచూపునకు గురైన ఆలయాలు

నేడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సిఎం కేసీఆర్‌ ‌కేసీఆర్‌ ఇచ్చిన ప్రాధాన్యత మరే సిఎం ఇవ్వడం లేదు సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అయ్యప్పపడి పూజలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8: ‌సమైక్య పాలనలో తెలంగాణలో ప్రాంతంలోని ఆలయాలన్నీ చిన్నచూపునకు గురైతే…తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ ‌సిఎం అయ్యాక సమైక్య పాలనలో చిన్నచూపునకు గురైన…

తెలంగాణలోనూ గుజరాత్‌ ‌ఫలితమే

అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడుతాం మోటర్లకు వి•టర్లు ఉత్తుత్తి ప్రచారమే వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఎక్కడో చూపాలి లేకుంటే కెసిఆర్‌ ‌రాజకీయ సన్యాసం తీసుకోవాలి జగిత్యాలలో కొనసాగుతున్న బండి సంగ్రామ యాత్ర జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌తెలంగాణలో కూడా గుజరాత్‌ ‌ఫలితమే పునరావృతమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌విశ్వాసం…

హిమాచల్‌లో కాంగ్రెస్‌ ‌మంచిపాలన అందిస్తుంది

పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి స్పందించారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ ‌చేశారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ప్రజలకు, కాంగ్రెస్‌ ‌నాయకులకు రేవంత్‌ ‌రెడ్డి…