Category ముఖ్యాంశాలు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు

-ప్రధాని మోదీ, రాష్ట్ర మంత్రులు, రాజకీయ‌, సినీ, క్రీడా ప్రముఖులు  హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్‌ 8: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం  56వ పుట్టిన రోజు జరుపుకున్నారు . ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కి  ప్రముఖులు  సోషల్‌ మీడియా వేదికగా  శుభాకాంక్షతెలియజేసారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  రేవంత్‌ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ట్వీట్‌…

విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు

– పూర్తిగా గతితప్పిన ఆటోమేటిక్‌ వ్యవస్థలు – విమానాల రద్దు.. ప్రయాణికుల ఆందోళన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 రెండు రోజుల నుంచి భారత్‌లోని పలు విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఢల్లీిలోని ఏటీసీ ఆటోమేటిక్‌ వ్యవస్థ పని చేయలేదు. దీంతో వందల విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. మధ్యాహ్నానికి ముంబైలో…

ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది

BRS has not done anything in last ten years mahes kumar goud

– బీజేపీ కుట్రలు మేం బయటపెట్టాం – అయిఆ చర్యలు ఈసీ తీసుకోవట్లేదు – ఓట్‌ చోరీపై రాహుల్‌ ఎనలేని పోరాటం – 5 కోట్ల మందికిపైగా మద్దతు ఇచ్చారు – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా భారతీయ జనతా…

గోపీనాథ్ ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ‌తాం

– సునీత‌మ్మ‌ను అవ‌హేళ‌న చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు – లేడీ కావాలా లేక రౌడీ కావాలా తేల్చుకోండి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8: దురదృష్ట వ‌శాత్తు మీరందరూ ఇష్టపడి గెలిపించుకున్న గోపీనాథ్ గారు అనారోగ్య కారణంగా చనిపోయారు. మగుదిక్కు లేని ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుచుంది. దివంగ‌త…

బ్యాడ్‌ బ్రదర్స్‌ కేసీఆర్‌, రేవంతే..

– కేసీఆర్‌ అవినీతిని కక్కిస్తామన్నారు.. రూ.లక్ష కూడా కక్కించలేదు – దిల్లీస్థాయిలో కాంగ్రెస్‌, కేసీఆర్‌ల మధ్య ఒప్పందం నిజం కాదా.. – బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులన్నీ ఏమయ్యాయి? – సీఎంవి సోయి లేని మాటలు – రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: కాంగ్రెస్‌ ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి సోయి…

‌కర్నూలు బస్సు దగ్ధం కేసులో కీలక పరిణామం

– ట్రావెల్స్ ‌యజమాని వేమూరి వినోద్‌ అరెస్ట్ ‌కర్నూలు, నవంబరు 7: తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన వేమూరి కావేరీ ట్రావెల్స్ ‌బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో 19 మంది మృతికి కారణమైన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి వి.కావేరి ట్రావెల్స్ ‌యజమాని వేమూరి వినోద్‌ ‌కుమార్‌ను…

కళాశాలల యాజమాన్యాలతో మంత్రుల చర్చలు సఫలం

– ప్రభుత్వ హామీతో నిరసన కార్యక్రమాలన్నీ రద్దు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలకు సంబంధించి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు రూ.1,500 కోట్లు అడిగాయి.. ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశాం.. మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తాం.. ఇంకో రూ.300 కోట్లు కొద్ది రోజుల్లోనే క్లియర్‌ చేస్తాం అని ఉప…

పెయింటింగ్ ద్వారా ముఖ్య మంత్రి  రేవంత్‌ రెడ్డి కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు 

-ఒక యువ‌చిత్ర‌కారుడి య‌త్నం కొడంగల్ ప్రజాతంత్ర నవంబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పై గుండెల్లో దాచుకున్న అభిమానాన్నికొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సున్నపు అశోక్  తన కుంచెతో ఆవిష్కరించాడు. ముఖ్యమంత్రి తన కొడంగల్ నియోజకవర్గానికి  పలు భారీ ప్రాజెక్టులను సాధించి…

ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల నిర్వాహ‌కుల‌పై కఠిన చర్యలు

– విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా – బంద్‌ ‌పెట్టి బ్లాక్‌ ‌మెయిల్‌ ‌రాజకీయాలు చేస్తానంటే ఎలా? – ఫీజులు ఇష్టానుసారం పెంచి రియింబర్స్‌మెంట్‌పై ఒత్తిడి – రాజకీయ పార్టీల ఉచ్చులో పడి బెదిరిస్తే ఊరుకునేది లేదు – ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల తీరుపై సీఎం రేవంత్‌ ‌ఘాటు హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 7: ప్రైవేటు విద్యాసంస్థల…