Category ముఖ్యాంశాలు

ఆ ‌కార్లు ఎవరివి..?

అమ్నేషియా పబ్‌ ‌కేసులో వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు వారిని పిలిచి ఎందుకు విచారించడం లేదు వివరాలు కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ ఎం‌దుకు దాస్తున్నారు డియాతో రేవంత్‌ ‌కీలక వ్యాఖ్యలు న్యూ దిల్లీ ,జూన్‌8: ‌జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌ ‌కేసు తెలంగాణలో పొలిటికల్‌ ‌హీట్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల…

బిజెపి ఆలోచనలన్నీ అమ్మకాలపైనే

మెదక్‌,‌జూన్‌8: ‌బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీలకు ప్రజలను మోసం చేయడమే తెలుసునని ఆరోపించారు. బీజేపీకి గుజరాత్‌ ‌తప్ప మరో ఆలోచన లేదన్నారు. కేంద్రం తీరు తెలంగాణకు మాటలు.. గుజరాత్‌కు మూటలు ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌ ‌బస్‌ ‌డిపోను మంత్రి…

పేదవాళ్లకో న్యాయం, పెద్దలకో న్యాయమా?

మైనర్‌ ‌రేప్‌ ‌కేసులో దోషులను రక్షిస్తున్న ప్రభుత్వం   తక్షణం చర్యలకు కాంగ్రెస్‌ ‌మహిళా బృందం డిమాండ్‌ ‌డిజిపికి వినతిపత్రం ఇచ్చిన కొండా సురేఖ తదితరులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌8: ‌జూబ్లీహిల్స్ ‌రేప్‌ ‌కేసులో నిందితుల వెనక, అధికార పార్టీ నేతలు, రాజకీయ నాయకులు ఉన్నారని.. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని కాంగ్రెస్‌ ‌మహిళా నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో బాలికలు,…

ప్రధాని ని కలిసిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు..

ప్రధాని నరేంద్ర మోడి ని మంగళ వారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలు కలిశారు. కమ్యూనిటీ సేవా ప్రయత్నాలపై దృష్టి పెట్టడం మరియు అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై విస్తృత చర్చలు చేసినట్లు మోడి ట్వీట్ చేసారు. తెలంగాణలో సుపరిపాలన, వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలికేందుకు బీజేపీ…

హైదరాబాద్‌లో మరో ఘాతుకం

కార్ఖానాలో బాలికపై ఐదుగురు అత్యాచారం రెండు నెలలుగా సాగుతున్న వ్యవహారం..ఆలస్యంగా వెలుగులోకి ఐదుగురిని అరెస్ట్ ‌చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూబ్లీహిల్స్ ‌ఘటన మరవక ముందే మరో దుస్సంఘటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌హైదరాబాద్‌లో అత్యాచారాల పరంపర కొనసాగుతుంది. రోజుకో దారుణం వెలుగు చూస్తుంది. జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక…

ఇగంటిరి.. అగంటిరి..ఇంకెప్పుడిస్తరు?

అందని ద్రాక్షగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు ఏండ్ల తరబడి ఆశావహుల ఎదురుచూపులు నాయకుల చుట్టూ పలువురి ప్రదక్షిణలు డిమాండ్‌ ‌బారెడు.. నిర్మాణాలు మూరెడు   మేడిపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌సొంతిల్లు అంటే అదో కల..కొందరు జీవితాంతం దాని కోసం కలలుకంటూ కష్టపడుతుంటరు.. తమదని చెప్పుకునేందుకు  ఓ గూడుండాలని తాపత్రయ పడుతుంటరు మరికొందరు..…

వైద్యుల ప్రైవేట్‌ ‌ప్రాక్టీస్‌పై నిషేధం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు ప్రైవేట్‌ ‌ప్రాక్టీస్‌ ‌నిషేధం విధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక జీవో విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు..ఇకపై ప్రైవేట్‌…

ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం

పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు తల్లీ, బిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి సర్కారు దవాఖానల్లో వైద్యం, సకల వసతులు రామవరంలో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలి. నార్మల్‌ ‌డెలివరీలు ఎక్కువగా జరగాలి. ప్రజల ఆరోగ్యం కోసం మార్పు తెద్దామని రాష్ట్ర ఆరోగ్య శాఖ…