Category ముఖ్యాంశాలు

రాష్ట్ర పారిశ్రామికాభివృద్దికి సహకరించాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 14 : పారిశ్రామిక పురోగతికి కేంద్రం సహకరించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లే అని పేర్కొన్నారు. ఎనిమిదేండ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకం అని చెప్పారు. తెలంగాణ…

తెలంగాణలో బిజెపి ద్విముఖ వ్యూహం

119 నియోజకవర్గాలకు 9 వేల శక్తి కేంద్రాలు    ప్రతి శక్తి కేంద్రానికి ఒక ప్రముఖ్‌ ‌గ్రామాల్లో ప్రతి వీధి కాషాయమయం     పండుగ తరవాత పార్టీలో ‘క్రాంతి..’ ప్రజాతంత్ర డెస్క్, ‌జనవరి 14 : తెలంగాణ నేల పైన ఎట్టి పరిస్థితిలో కాషాయ జండాను ఎగురవేసే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ పకడ్బందీ వ్యూహ…

సికింద్రాబాద్‌-‌విశాఖపట్నం మధ్య ‘వందే భారత్‌’

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ…సికింద్రాబాద్‌లో పాల్గొననున్న మంత్రులు వారానికి ఆరు రోజులు మాత్రమే…ఆదివారం సెలవు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డె•స్క్, ‌జనవరి 14 :  నేడు సికింద్రాబాద్‌-‌వైజాగ్‌ల మధ్య నడిచే ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనుండగా సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌లో కేంద్ర మంత్రులు వైష్ణవ్‌, ‌కిషన్‌ ‌రెడ్డిలు పాల్గొంటారు. సికింద్రాబాద్‌-‌విశాఖపట్నం మధ్య…

వొచ్చే ఏడాది ప్రజల జీవితాల్లో మార్పు..!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 14 : తెలుగు ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ  బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌శనివారం ప్రకటన విడుదల చేసారు. సంక్రాంతి విశ్వమంగళ దినం.. అని పేర్కొంటూ దురదృష్టకరమేమిటంటే ప్రత్యేక రాష్ట్రం వొచ్చి 8 ఏళ్లయినా ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా…

జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనున్న ఖమ్మం సభ

దేశంలో తెలంగాణ నమూనాపై సర్వత్రా చర్చ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి,  ఖర్చు రెట్టింపు చేసిన మోదీ ప్రభుత్వం సభ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 13 : ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్‌ ‌సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఈ…

‌ప్రజాతంత్ర చిరకాలం కొనసాగాలి

క్యాలెండర్‌, ‌డైరీ ఆవిష్కరణలో కెప్టెన్‌ ‌వి.లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌, ‌కమలానంద భారతి స్వామిజీల ఆకాంక్ష. హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 13 : అనేక కష్ట నష్టాలను అదిగమించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజాతంత్ర తెలంగాణ దినప త్రిక మరిన్ని ఉత్సవాలు జరుపుకోవాలని, తన ఆశయం కోసం చిరకాలం కొనసాగాలని మాజీ ఎంపి కెప్టెన్‌ ‌వి.లక్ష్మీకాంతరావు,…

తెలంగాణలో అధికారమే లక్ష్యం

టార్గెట్‌ 60 ‌డేస్‌తో ముందుకు వెళ్లండి ప్రతి ఇంటికి కమలం గుర్తు చేరాల్సిందే పార్టీ నేతలకు సునీల్‌ ‌బన్సల్‌ ‌దిశానిర్దేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : రాష్ట్ర బీజేపీ నేతలకు ఆ పార్టీ అధిష్టానం ‘టార్గెట్‌ 60 ‌డేస్‌’ ‌విధించింది. రాష్ట్ర బీజేపీ వివిధస్థాయి నేతలకు ఆ పార్టీ నేత సునీల్‌ ‌బన్సల్‌ ‌టాస్క్…

సీఎం కేసీఆర్‌ ‌ఖమ్మం జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు

ఖమ్మం జిల్లా : ఈ నెల 18న సీఎం కేసీఆర్‌ ‌ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ ‌భవన సముదాయాన్ని సందర్శించారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసే సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమీక్షలో…