Category ముఖ్యాంశాలు

హైదరాబాద్‌ ‌మెట్రోకు సమ్మె సెగ

జీతాలు పెంచాలంటూ విధులు బహిష్కరణ చర్చలు జరుపుతున్న ఏజెన్నీ సంస్థ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి3: హైదరాబాద్‌ ‌మెట్రోకు కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె సెగ తగిలింది. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ మెట్రో రైలు టికెట్‌ ‌కౌంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. వెంటనే జీతాలుపెంచాలని డిమాండ్‌ ‌చేశారు. మెట్రోస్టేషన్ల వద్ద టికెటింగ్‌ ఉద్యోగులు…

యాదాద్రీశుడికి రికార్డుస్థాయి ఆదాయం

20 రోజుల్లో రూ. 2 కోట్ల పైగా రాబడి యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,జనవరి3: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. గత 20 రోజుల్లో రూ. 2 కోట్ల 12 లక్షల 16 వేల 700లు హుండీ ఆదాయం వచ్చింది. బంగారం 167 గ్రాములు రాగా, వెండి 2 కిలోల…

మెస్‌ ‌తెరవాలంటూ ఓయూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి3: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళకు దిగారు. తమకు వెంటనే మెస్‌ ‌సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనతో రోడ్డు పై కొంతసేపు ట్రాఫిక్‌ ‌జామ్‌ అయ్యింది. గత రెండు నెలలుగా తమకు మెస్‌ ‌వసతి కల్పించటం లేదని ఇ-2 హాస్టల్‌ ‌విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం…

సామాజిక ఉద్యమదీప్తి సావిత్రీబాయి ఫూలే

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జనవరి3: దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారతజాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని, చారిత్రక కృషిని సీఎం కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. మహిళల సమాన హక్కుల సాధన కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి మరువలేనిది అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి సావిత్రిబాయి అందించిన స్ఫూర్తి నేటి తరం…

తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిన కెసిఆర్‌

ఇప్పు‌డు దేశాన్ని ఎలా ఉద్దరిస్తారో చెప్పాలి నిరంతర విద్యుత, ప్రాజెక్టులు వస్తే బోర్ల సంఖ్య ఎలా పెరిగింది ఆదాయం పెరుగుతూ వస్తున్నా ఎక్కడికి పోతోంది ఎపిని, వారి సంస్కతిని విమర్శించిన సంగతి కెసిఆర్‌ ‌మరిచారా డియా సమావేశంలో మండిపడ్డ బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణలో ఎక్కడా 24 గంటల కరెంట్‌ ‌రావడం లేదని రాష్ట్ర బీజేపీ…

ఆం‌ధ్రావాళ్లను కుక్కలుఅని అన్నావా లేదా

ఆంధ్రా పార్టీలు అవసరం లేదని అన్నావా లేదా పోలవరంపై ‘సుప్రీమ్‌’‌లో కేసులు వేసావా లేదా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఎపిలో కాలుపెడతావు కెసిఆర్‌కు ప్రశ్నలు సంధించిన బిజెపి  ఎంపి జివిఎల్‌ విశాఖపట్టణం,జనవరి3(ఆర్‌ఎన్‌ఎ): ఆం‌ధ్రావాళ్లు.. ఆంధ్రా పార్టీలంటూ విమర్శలు చేసిన కెసిఆర్‌ ఇప్పు‌డు ఏ మొహం పెట్టుకుని ఆంధ్రాకు వస్తున్నాడని  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై బీజేపీ…

తుగ్లక్‌ ‌నిబంధనలు సవరించండి

పోలీస్‌ అభ్యర్థుల జీవితాలతో సర్కార్‌ ‌చెలగాటమాడుతుందని బండి సంజయ్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 2 : తుగ్లక్‌ ‌నిబంధనల పేరిట పోలీస్‌ అభ్యర్థుల జీవితాలతో సర్కార్‌ ‌చెలగాటమాడుతుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మండిపడ్డారు. ఇప్పటికే పలువురు చనిపోయినా చలనం లేదన్నారు. సోమవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…టీఎస్‌ఎల్‌పీఆర్‌ ‌బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.…

బిఆర్‌ఎస్‌లో ఏపి నాయకుల భారీ చేరికలు

ప్రజాతంత్ర డెస్క్, ‌జనవరి 2 : వైకుంఠ ఏకాదశి పర్వదినాన బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ద్వారాలు తెరుచుకున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌ప్రాంతీయ పార్టీ నుండి బిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీగా మారిన తర్వాత వొచ్చిన ఈ ఏకాదశి ఆ పార్టీకి బాగా కలిచివచ్చినట్లుంది. పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపి రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఆ పార్టీలో…

ఈ రోజు ‘ప్రజాతంత్ర’ కుటుంబానికి పర్వదినం

ఇది సంతోష సమయం.. ఇది శుభ సందర్భం.. 25 సంవత్సరాల  కిందట 1998,జనవరి 2 న  ‘ప్రజాతంత్ర’ వార పత్రిక ప్రచురణ ప్రారంభమయింది. క్రమం తప్పకుండా, విరామం లేకుండా వారం వారం ‘ప్రజాతంత్ర’ వినూత్న స్ఫూర్తితో పాఠకుల, అభిమానుల మన్ననలను పొందింది .ఆనతి కాలం లోనే 2001 లో ప్రారంభమయిన  దిన పత్రిక ను ,వార…