Category ముఖ్యాంశాలు

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌కు నిరసన సెగ ..

పెద్ద ఎత్తున ఆందోళన..రైతు రాములు ఆత్మహత్యపై భగ్గుమన్న జనం కలెక్టరేట్‌కు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు పోలీసలతో తోపులాటతో ఉద్రిక్తత..ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలన్న బిజెపి కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి5: కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌తో పాటు,రైతు రాములు ఆత్మహత్యతో భగ్గుమన్న ప్రజలతో కలెక్టరేట్‌  ‌దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువ రైతు రాములు ఆత్మహత్యకు నిరసనగా పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్‌…

మత విద్వేషాలతో లబ్ధికి కుట్ర

మెటుపల్లి, ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర జనవరి5 : బిజెపి నేతలు కుట్రలు, కుతంత్రాలు, మత కలహాలు సృష్టిస్తూ ప్రజల మధ్య వైరుధ్యాలను సృష్టిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌తెలంగాణ ప్రజల బతుకు దెరువు కోసం ఆరాట పడుతూ తెలంగాణ ప్రజల పేగు బంధంగా ఉందని అన్నారు.…

పంచాయతీ నిధులు స్వాహా చేసిన ఘనులు

అప్పుల్లో కూరుకు పోయిన తెలంగాణ రాష్ట్రం సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి5: పంచాయతీలకు కేటాయించిన కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం గంటలోనే పక్కదారి మళ్లించిందని తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు చేశారు. పంచాయితీలను బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీ నేరుగా నిధులు జమచేస్తే వాటిని…

‌ప్రగతిభవన్‌ ‌ముట్టడికి బిజెవైఎం యత్నం

అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు కలవడానికి వెళితే అరెస్టులా..‘బండి’ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి5: ప్రగతి భవన్‌ ‌వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ‌వద్ద ధర్నా చేపట్టారు. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తప్పుగా ఇచ్చిన…

ముందు సమస్యలను పరిష్కరించుకోండి

వ్యవసాయశాఖ ఉద్యోగులకు మంత్రి హరీష్‌ ‌రావు సూచన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి4: వ్యవసాయశాఖలో ప్రమోషన్స్‌పై మంత్రి హరీష్‌ ‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్‌ ఇవ్వమంటే వారంలో ఇస్తామని, కానీ అదనపు పోస్టులు ఇవ్వమంటే టైం పడుతుందని అన్నారు.వ్యవసాయశాఖలో కిరికిరి ఉన్నందునే ప్రమోషన్స్ ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకుంటే వెంటనే పదోన్నతులు ఇస్తామని…

‌ప్రజాతంత్ర పాతికేళ్ల ప్రస్థానం అభినందనీయం

డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరించిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌కొత్తగూడెం, ప్రజాతంత్ర, జనవరి 4 : ప్రజాతంత్ర నూతన సంవత్సర2023 క్యాలెండర్‌ ‌తోపాటు డైరీని జిల్లా  కలెక్టర్‌ అనుదీప్‌ ‌దురిశెట్టి  బుధవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలో  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ25 సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ  ప్రజా సమస్యలను ప్రభుతం దృష్టికి…

‌ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ ‌వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు…

నిర్వహణ తేదీలు తెలిపేలా రేషన్‌ ‌షాప్స్, ‌పంచాయతీ ఆఫీసుల వద్ద బోర్డుల ఏర్పాటు ఈనెల 18 నుండి ప్రారంభమయ్యే కంటి వెలుగు విజయవంతం చేయాలి వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి గిన్నీస్‌ ‌బుక్‌ ‌లోకి ఎక్కెలా కృషి చేద్దాం మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు పిలుపు కంటి వెలుగు…

ఒక్కో డయాలసిస్‌ ‌సెంటర్‌పై వందకోట్లు ఖర్చు

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరంగా డయాలసిస్‌ ‌సెంటర్లు చౌటుప్పల్‌ ‌ప్రభుత్వ దవాఖానాలో  ప్రారంభించిన మంత్రులు యాదాద్రి,ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్‌ ‌కేంద్రాల ఏర్పాటు, వాటి పనితీరు దేశంలో మరెక్కడా లేవని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. డయాలసిస్‌ ‌సెంటర్లు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దేవుడు ఇచ్చిన వరం లాంటివని పేర్కొన్నారు.  ఒక్కో డయాలసిస్‌…

తిరిగి ప్రారంభం అయిన భారత్‌ ‌జోడోయాత్ర

దిల్లీ హనుమాన్‌ ‌దేవాలయం నుంచి ప్రారంభం యాత్రలో రాహుల్‌తో కలసి నడిచిన రా మాజీ చీఫ్‌ అమర్‌జిత్‌ ‌సింగ్‌ ‌దులత్‌ ‌యూపిలో ప్రవేశించగానే స్వాగతించిన ప్రియాంక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి3: భారత్‌ ‌జోడో యాత్రను తిరిగి ప్రారంభించిన రాహుల్‌.. ‌భారీ జనసందోహం మధ్య ఢిల్లీలోని హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. దిల్లీలో  యాత్ర తిరిగి ప్రారంభమైన ఈ…