Category ముఖ్యాంశాలు

జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌పై ఆగని ఆందోళన

ప్లాన్‌కు వ్యతిరేకంగా పలు గ్రామాలు తీర్మానం – ఆందోళనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 17 : జగిత్యాల టౌన్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌పై ఆందోళన కొనసాగుతున్నాయి. జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌కు వ్యతిరేకంగా మరో గ్రామపంచాయతీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. జగిత్యాల అర్బన్‌ ‌మండలం థరూర్‌ ‌గ్రామ పాలకవర్గం మంగళవారం సమావేశమై…

వైద్య సేవల్లో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ

ఖమ్మం నుంచి మలివిడత కంటి వెలుగు నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 17 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు పథకం రెండో విడత ఖమ్మం వేదికగా ప్రారంభంకాబోతున్నది. బిఆర్‌ఎస్‌ ‌సభ కోసం వొస్తున్న సిఎం కెసిఆర్‌ ఇక్కడి నుంచే దీనిని ప్రారంభిస్తారు. ఇందుకు…

బలమైన టీమ్‌తో ఆడబోతున్నాం

హైదరాబాద్‌, ‌జనవరి 17 : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఉప్పల్‌ ‌వేదికగా నేడు తొలి మ్యాచ్‌ ‌జరగనుంది. ఈ సందర్భంగా బలమైన టీంతో ఆడుతున్నామని కెప్టెన్‌ ‌రోహిత్‌ ‌శర్మ చెప్పారు. తమ శక్తిసామర్ద్యాలను పరీక్షించుకోవడానికి ఇది మంచి అవకాశమన్నారు. ఎదుటి టీం ఎలా ఉందో ఆలోచించకుండా.. పూర్తిగా తమ టీం ఆటతీరుపై ఫోకస్‌…

తెలుగు సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండుగ

యుగయుగాలుగా, తరతరాలుగా అవిచ్ఛి న్నంగా ప్రవహిస్తున్న క్షీర ధార హైందవ సంస్కృతి.  ఆ పాల వెల్లువలో పెల్లుబికిన మీగడ తరగలే మన సాంప్రదాయాలు. హైందవ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలకు ‘‘పండగ కేంద్ర బిందువు, పండుగలు శుభ సూచకాలు. ప్రతి కుటుంబంలో కష్ట నష్టాలను మరపించి, నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. పండగలు పురాణేతిహాస, రుతు సంబంధాలు, శీతోష్ణ  స్థితుల,…

రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సందడి

నగరంలో లోగిళ్లలో భోగిమంటలు…పట్టణాల్లో, పల్లెల్లో ముగ్గుల పోటీలో వేడుకలు రెండు రోజుల్లో సిటీ దాటిన  లక్షా 20 వేల వాహనాలు హైదరాబాద్‌లో బోసిపోతున్న రోడ్లు సొంతూర్లకు వెళ్లాలనుకున్న వారికి బస్టాండ్లలో తప్పని పడిగాపులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 14 : జంటనగరాల్లోనూ, పల్లెల్లోనూ సంక్రాంతి సందడి నెలకొంది. నగరంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. గ్రామాలకు వెళ్లినవారు…

‌ప్రజలంతా సుఖసంతోషాలతో వర్దిల్లాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 14 : దేశ, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ ‌సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర  సంక్రాంతిని ప్రజలంతా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని కోరారు. ప్రతి ఇల్లు సిరిసంపదలతో నిండాలన్నారు.  ఒకప్పుడు సాగు దండగ అన్న తెలంగాణలో నేడు పండగ అయ్యిందని తెలిపారు. వ్యవసాయ ప్రగతిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.…

2024 ఎన్నికలే లక్ష్యంగా… కాంగ్రెస్‌ ‌మరో యాత్ర

26 నుంచి ‘సాత్‌ ‌సే హాత్‌ ‌జోడో’ పేరుతో కాంగ్రెస్‌ ‌మరో యాత్ర వివరాలు వెల్లడించిన కాంగ్రెస్‌ ‌నేత జైరామ్‌ ‌రమేశ్‌ న్యూ దిల్లీ, జనవరి 14 : జోడో యాత్ర’ ముగియకముందే.. కాంగ్రెస్‌ ‌పార్టీ మరో యాత్ర చేపట్టనుంది. 2024 ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్‌ ‘‌సాత్‌ ‌సే హాత్‌ ‌జోడో’ అనే మరో యాత్ర…

పంజాబ్‌లో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 14 : రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర పంజాబ్‌లో కొనసాగుతున్నది. మూడో రోజు శనివారం తెల్లవారుజామున లూథియానాలోని లాధోవల్‌ ‌క్యాంప్‌ ‌నుండి జలంధర్‌లోని గోరయా, ఫిల్లౌర్‌ ‌వైపు సాగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడి పోయి అతి చల్లటి, పొగమంచుతో కూడిన వాతావరణంలో కూడా రాహుల్‌ ‌గాంధీ…

బిజెపిని సాగనంపితేనే దేశానికి మేలు

చారిత్రాత్మకం కాబోతున్న ఖమ్మం బిఆర్‌ఎస్‌ ‌సభ సనానహక సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 14 : దేశ చారిత్రాత్మక సభకు ఖమ్మం వేదిక కావడం అదృష్టమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా జరగబోయే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు సంబంధించిన సన్నాహక సమావేశంలో…