Category ముఖ్యాంశాలు

తుపాకీ రాముడిలా కేసీఆర్‌ ‌మాటలు

పక్క రాష్ట్రంతో నీళ్ల సమస్యను పరిష్కరించుకోలేని అసమర్థుడు తెరవెనుక ఇతర పార్టీకి మద్దతునిస్తున్న భారాస మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 9 : బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి తాను దిల్లీ  అంట..ఎవరు ఎక్కడికి వెళ్లినా కేసీఆర్‌ ‌మాత్రం చంచల్‌ ‌గూడా జైలుకు వెళ్లడం ఖాయం..అని పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల…

బీఆర్‌ఎస్‌ ‌తొలి సభ ‘‘ప్రీ రిలీజ్‌ ‌ఫంక్షన్‌’’ అట్టర్‌ ‌ఫ్లాప్‌

ఆలయం కట్టి ఎట్లా వ్యాపారం చేయాలో చూపించడానికే సీఎంలను యాదాద్రి తీసుకెళ్లారు తొలి కేబినెట్‌ ‌లో ఒక్క మహిళకు చోటివ్వనోడు మహిళలకు 35 శాతం రిజర్వేషన్ల ఇస్తాడట.. మహిళా బిల్లును చింపేసిన ఎస్పీ నేతను పక్కన పెట్టుకుని మాట్లాడటం సిగ్గు చేటు మోదీని తిట్టడానికి, బీజేపీని విమర్శించడానికే బీఆర్‌ఎస్‌ ‌సభ పెట్టినట్లున్నరు అధికారంలోకి వచ్చి ‘జై…

రాజ్యాంగ పదవిలో ఉన్నాను..రాజకీయాలు మాట్లాడను

అయితే ముందు తెలంగాణ సర్కార్‌ ‌ప్రోటోకాల్‌ ఎం‌దుకు పాటించడం లేదో చెపాలి ఖమ్మం బీఆర్‌ఎస్‌ ‌సభలో సిఎంల వ్యాఖ్యలకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19 : బిఆర్‌ఎస్‌ ‌ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభలో గవర్నర్‌ ‌వ్యవస్థపై సభలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల సీఎంలు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌…

జై తెలంగాణ అనడానికి సిగ్గుపడ్డ కెసిఆర్‌ అభివృద్ధి ఎలా చేస్తారు?

తొమ్మిదేళ్ల కెసిఆర్‌ ‌పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైంది 30న కృష్ణా జలాల వాటా సాధనకు జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద దీక్ష ప్రైవేటుకు వ్యతిరేకం అంటూ విద్యా, వైద్యం, సింగరేణిని ప్రైవేటు చేశారు రోజూ వారి నిర్వహణ ఖర్చులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు రాష్ట్రం మరో…

‌ప్రమాదంలో దేశ ప్రజాస్వామ్యం

రాష్ట్రాలను కూల్చడమే లక్ష్యంగా అరాచకం కెసిఆర్‌ ‌జాతీయ లక్ష్యానికి మా మద్ధతు కలసికట్టుగా పోరాడుదామని దిల్లీ, పంజాబ్‌, ‌కేరళ రాష్ట్రాల సిఎంలు, జాతీయ నేతల పిలుపు ఖమ్మం సభలో పాల్గొన్న నేతలు ఖమ్మం, ప్రజాతంత్ర నెట్‌వర్క్, ‌జనవరి 18 :అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్‌ ‌మాట్లాడుతూ…ఈ సభ దేశానికి దిక్సూచి, కేసీఆర్‌ ‌పోరాటానికి మద్దతు…

2024‌లో మీరు ఇంటికి…మేం దిల్లీకి

దేశం లక్ష్యం వైపు వెళ్లేలా పాలన దేశంలో అడుక్కునే అసవరం లేకుండా చేస్తాం దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌ ‌వనరులను సద్వినియోగం చేస్తే దేశం సుభిక్షం ఎల్‌ఐసీని, ఇతర సంస్థలను ప్రైవేటుపరం చేస్తే తిరిగి తీసుకుంటాం బిఆర్‌ఎస్‌తో దేశ రాజకీయాలను మారుస్తాం పప్పు దినుసులు, వంటనూనెల దిగుమతి దేనికి ఖమ్యం బిఆర్‌ఎస్‌ ‌జాతీయ సభ…

ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవం

‘కంటి వెలుగు’కూ ఖమ్మంలోనే శ్రీకారం… లబ్దిదారులకు అద్దాలు అందచేసిన పంజాబ్‌ ‌సిఎం జాతీయ నేతలతో కలసి ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ ఖమ్మం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగగా నిర్మించిన ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను, రెండత విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, దిల్లీ, పంజాబ్‌ ‌ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ ‌కేజీవ్రాల్‌, ‌భగవంత్‌…

సజావుగా సాగేందుకు పక్కాగా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో జరిగే జి-20 సమావేశాలకు పటిష్ట భద్రత డిజిపి అంజనీకుమార్‌ ఉన్నత స్థాయి సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 17 : హైదరాబాద్‌లో జనవరి 28 నుండి జూన్‌ 17‌వ తేదీ మధ్యలో జరుగనున్న అత్యంత ప్రతిష్టాత్మక జి-20 వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని జి-20 సెక్యూరిటీ కోఆర్డినేషన్‌ ‌కమిటీలో నిర్ణయించారు.…

ఖమ్మం గులాబీమయం

సిఎం కెసిఆర్‌ ‌శంఖారావానికి సర్వం సిద్ధం – ఖిల్లా గుమ్మంలో జాతీయ నేతల అడుగు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు- బహిరంగసభకు భారీగా జన సమీకరణ ఖమ్మం సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పు….తుది ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం / కొత్తగూడెం, ప్రజాతంత్ర, జనవరి 17 : దేశ రాజకీయాలలో సీఎం కేసీఆర్‌ ‌క్రియా…