Category ముఖ్యాంశాలు

భారతీయ సంస్కృతికి ప్రతీక.. యోగా

పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం నిత్యజీవితంలో యోగా భాగస్వామ్యం కావాలి సికింద్రాబాద్‌ ‌యోగా దినోత్సవంలో వెంకయ్యనాయుడు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యోగా ప్రాచీనమైనదేగానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిదని వెంకయ్య నాయుడు అన్నారు. కులమతాలకు అతీతమైనది యోగా అని…

యోగాతో ప్రపంచాన్ని ఏకం చేయవొచ్చు

మైసూరు వేడులకలో ప్రధాని మోడీ యోగాసనాలు దేశ వ్యాప్తంగా 75 నగరాల్లో యోగా డే వేడుకలు ప్రపంచ వ్యాప్తంగానూ యోగా డే ఉత్సవాలు బెంగళూరు, జూన్‌ 21 : ‌యోగా మన సమాజానికి శాంతిని కలిగిస్తుంది, ఇది మన ప్రపంచానికి శాంతిని తెస్తుంది, యోగా మన విశ్వానికి శాంతిని తెస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం…

కొనసాగుతున్న బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల ఆందోళన

మంత్రి ప్రకటించినా తరగతులకు హాజరు కాని విద్యార్థులు మంత్రి తమను ఏనాడు పట్టించుకోలేదని విమర్శ సిఎం నుంచి ప్రకటన వొచ్చేవరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు సోమవారం నుంచి తరగతులకు హాజరవుతారని ప్రకటించినా విద్యార్థులు మాత్రం తరగతులకు హాజరుకాలేదు. ప్రభుత్వం నుంచి…

సికింద్రాబాద్‌ ‌విధ్వంసం వెనక టిఆర్‌ఎస్‌ : ‌బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు

సికింద్రాబాద్‌  ‌రైల్వే స్టేషన్లో రోజంతా విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారని, ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేస్తున్న వారికి ఇది కనిపించలేదా అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్‌ ‌రావు ప్రశ్నించారు. అధికార పార్టీ కావాలనే చేయించినట్లు కనిపిస్తుందని ఆరోపించారు. నల్గొండ పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ శక్తి కేంద్రాల ఇంచార్జీలు, కార్యవర్గ సమావేశానికి దుబ్బాక…

నిరుద్యోగ యువతపై జరిపిన కాల్పులను ఖండించండి

కాల్పులు జరిపిన పోలీసులను హత్యా నేరం క్రింద అరెస్ట్ ‌చేయాలి పత్రికా ప్రకటన విడుదల చేసిన మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటి అధికార ప్రతినిధి జగన్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌సికిద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగ యువతపై జరిపిన కాల్పులను ఖండించాలని, కాల్పులు జరిపిన పోలీసులను మత్యానేరం క్రింద అరెస్ట్…

అగ్నిపథ్‌ ‌పథకాన్ని వెనక్కి తీసుకోవాలి

శ్రీలంక విద్యుత్‌ ‌కాంట్రాక్టుల్లో అవినీతిపై దృష్టి మరల్చడానికే ‘అగ్నిపథ్‌’ ‌ప్రధాని మోడీ తీరుపై మరోమారు మంత్రి కెటిఆర్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 20 : శ్రీ‌లంక పవన విద్యుత్‌ ‌కాంట్రాక్టుల్లో మోదీ, అదానీ అవినీతి బంధంపై దేశం దృష్టిని మరల్చడానికే అగ్నిపథ్‌ ‌స్కీమ్‌ను ప్రకటించారా అని మంత్రి కేటీఆర్‌ ‌కేంద్రాన్ని ప్రశ్నించారు. అగ్నిపథ్‌…

డబుల్ ఇంజన్ అంటే పెన్షన్ లో పావల వంతు , కరెంటు కోతలు..

* ఎన్ని ఎకరాలు ఉన్నా ఆరు వేలు మాత్రమే రైతుబంధు .. * అదే టిఆర్ఎస్ ఇంజన్ అంటే రెండు వేల పించన్, 24 గంటల కరెంటు * గాంధీ ని కించపర్చిన వాళ్ళు బిజెపిలోనే ఉన్నారు. ఆందోల్ ,ప్రజాతంత్ర ,జూన్ 20: “రేణుకా ఎల్లమ్మ ఎత్తి పోతల పథకంతో.. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ…

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్య

అల్లాదుర్గం :  ‘‘రెండున్నర కోట్ల రూపాయలతో చక్కటి జూనియర్ కాలేజీ భవనం ఇవాళ ప్రారంభం చేసుకున్నాం..జూనియర్ కాలేజీలో ఒక్క రూపాయి ఫీజు కూడా లేకుండా పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. మన పిల్లలు ఇంకా బాగా చదవాలి. దీని కోసం కాలేజీ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ గారితో పాటు ప్రజాప్రతినిధులు కూడా…

గాయపడి గాంధీలో చికిత్స పొందుతున్న వారంతా క్షేమం

డిఫెన్స్ అకాడమీ సుబ్బారావు అరెస్ట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్ అదుపులోకి తీసుకోక పోవడంపై అనుమానాలు విధ్వంసంపై ప్రశస్తున్నట్లు పల్నాడు ఎస్పీ వెల్లడి గుంటూరు/హైదరాబాద్‌, ‌జూన్‌ 20 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌  ‌విధ్వంసం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న సాయి డిఫెన్స్ అకాడవి• డైరెక్టర్‌ ‌సుబ్బారావు అరెస్ట్‌పై సస్పెన్స్ ‌నెలకొంది. సుబ్బారావును ఇంకా అదుపులోకి తీసుకోలేదని.. విధ్వంసం…