రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న రోజువారీ కొరోనా కేసులు
కొత్తగా 494 మందికి పాజిటివ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 494 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తాజాగా 494 కొరోనా కేసులు నమోదు కాగా…
