Category ముఖ్యాంశాలు

బిజెపి నేతలు తెలంగాణకు వొచ్చి ఏం చెబుతారు?

కొంటానన్న రా రాయిస్‌ ‌కూడా తీసుకోలే….ఇచ్చే నిధులు ఇవ్వలే పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారు బిజెపిపై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌గజ్వేల్‌ ‌రైల్వే ర్యాక్‌ ‌పాయింట్‌ను ప్రారంభించిన మంత్రి నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సీడ్‌ ‌పాయింట్‌గా అభివృద్ధి చెందుతున్న గజ్వేల్‌ ‌గజ్వేల్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సిద్ధిపేట/గజ్వేల్‌,…

అగ్నిపథ్‌పై మోడీ హైదరాబాద్‌ ‌పర్యటనలో నిలదీద్దాం

అభ్యర్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలి…లేకుంటే నిరసనలు తెలుపుదాం మల్కాజిగిరి సత్యాగ్రహ దీక్షలో పార్టీ శ్రేణులకు రేవంత్‌ ‌పిలుపు అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌బిజెపి జాతీయ సమావేశాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ‌వొచ్చినప్పుడు నిరసనలు తెలియజేయాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌శ్రేణులకు…

ఎట్లుంది ఇక్కడ… తెలంగాణను గుర్తు పెట్టుకుంటారా

బాగుంది..సమస్యలేమీ లేవు సర్‌..‌తెలంగాణను గుర్తుపెట్టుకుంటాం రైల్వే ర్యాక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం సందర్భంగా బీహారీ కార్మికులతో మంత్రి హరీష్‌రావు సంభాషణ సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో రైల్వే రేక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం అనంతరం బీహారీ కార్మికులతో మంత్రి హరీష్‌రావు ఆసక్తికర సంభాషణ జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు. బీహారీ నుంచి…

మోడీపై తెలంగాణ నుంచే తిరుగుబాటు రావొచ్చు

అంబేడ్కర్‌ది కాదు.. దేశంలో నడుస్తుంది మోడీ రాజ్యాంగమే రాష్ట్రాల హక్కులను హరిస్తున్న మోడీ తెలంగాణకు రూపాయి ఎక్కువిచ్చామని నిరూపిస్తే ఇక్కడే రాజీనామా చేస్తా ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థల ఉసిగొలుపు దిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌ ‌రాజ్యాంగ పరిరక్షణ కొరకే యశ్వంత్‌ ‌సిన్హాకు మద్దతని స్పష్టం న్యూ దిల్లీ, జూన్‌ 27 :…

ఆత్మవిశ్వాసం తో చదవండి.. విజయం మీదే..

మీరు ఉద్యోగాలు సాధించడమే మాకు బహుమతి.. మీరు జీవితంలో స్థిరపడే వరకు తోడుంటాం ఆత్మవిశ్వాసంతో చదివితే … విజయం మీ సొంతమవుతుందని రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు . సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో పోలీస్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు ఉచిత మెటిరీయల్ పంపిణీ…

టీచర్లపై కక్ష కట్టిన సీఎం

ఏటా ఆస్తులు సమర్పించాలనే ఆదేశాలు అందులో భాగమే కేసీఆర్‌…‌మీ ఆస్తులను ఏటా ఎందుకు ప్రకటించడం లేదు? మీతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తుల వివరాలు వెల్లడించే ధైర్యముందా? సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని,…

‌ప్రభుత్వ దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం

మరో 13 దవాఖానాలకు ఎన్‌క్వాష్‌ ‌సర్టిఫికెట్లు నిర్మల్‌ ఏరియా హాస్పిటల్‌కు ‘‘లక్ష్య’’ గుర్తింపు స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం గణనీయంగా పెరిగిన నాణ్యతా ప్రమాణాలు హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ‌స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నాయకత్వంలో ప్రభుత్వ వైద్య సేవల్లో…

సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత సుబ్బారావు అరెస్ట్

‌విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం సుబ్బారావును గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల తర్వాత ఆయనను బోయిగూడ రైల్వే…

టిఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ సభ్యుల ప్రమాణం

న్యూ దిల్లీ, జూన్‌ 24 : ‌టిఆర్‌ఎస్‌ ‌తరఫున రాజ్యసభకు ఎన్నికైన దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డిలు శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్‌ ‌వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం…