Category ముఖ్యాంశాలు

‌ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ నిరసనలు

వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్‌ ఆం‌దోళన కరీంనగర్‌లో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం పలుచోట్ల వినూత్నంగా మోదీ వ్యతిరేక ఫ్లెక్సీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : ప్రధాని మోదీ హైదరాబాద్‌ ‌వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిరసనలు మిన్నంటాయి. ప్రధాని రెండు రోజులపాటు నగరంలోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు,…

తెలంగాణ అప్పులపై కెసిఆర్‌ ‌పెదవి విప్పాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 :  కోవిడ్‌ అనంతరం జీఎస్టీ రాబడులు గణనీయంగా పెరిగాయని కేంద్రమంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ అన్నారు. ప్రధాని మోదీ పారిశ్రామిక అభివృద్ధిపై ఫోకస్‌ ‌పెట్టాట్టారని చెప్పారు. దేశ యువత కోసం ప్రధాని నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. పార్లమెంట్‌లో నాడు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం…

డైనమిక్‌ ‌సిటీకి చేరుకున్నానంటూ మోడీ ట్వీట్‌

కార్యవర్గ సమావేశాలను ప్రారంభించిన నడ్డా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : డైనమిక్‌ ‌సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సిటీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తెలుగులో ట్వీట్‌ ‌చేశారు. కాగా హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు…

ఇగోలతో పాలన చేయలేం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈగో పర్సన్‌ అని సినీ నటి, బీజేపీ నేత  కుష్బూ అన్నారు. ఒక లీడర్‌కు ఈగో ఉండకూడదని ఆమె తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గోనడం సంతోషంగా ఉందన్నారు కుష్బూ. రాజకీయపరంగా ఎలాంటి  విభేదాలున్నా.. ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర సీఎంగా ఆయనను రిసీవ్‌…

రైతులకు బేడీలు వేసి అవమానిస్తారా ?

భూములు ఇచ్చిన పాపానికి వారికి శిక్షలా పరిహారం ఇవ్వకుండా పరిహాసం చేస్తారా ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే రైతలు పక్షాన కాంగ్రెస్‌ ఉద్యమిస్తుంది తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌బహరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : భూములు ఇచ్చిన రైతులకు బేడీలు వేసి వారిని తీవ్రంగా…

నేటి నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్‌కు చేరుకుంటున్న అగ్ర నేతలు అతిథులకు ఘనంగా స్వాగతం పలుకుతున్న స్థానిక నేతలు సందడిసందడిగా హైటెక్స్ ‌ప్రాంతం ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు నేడు హైదారబాద్‌కు ప్రధాని మోడీ, అమిత్‌ ‌షా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ ‌ముస్తాబైంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రానికి చేరుకోగా హైదరాబాద్‌…

ఆవో-దేఖో-సీకో..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌మంత్రి కేటీఆర్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులె •1 :ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడండని కేటీఆర్‌ ‌సూచించారు.…

అందరూ నా బంధువులే..!

త్వరలోనే గట్లమల్యాలకు మరో 50 ఇళ్లు మంజూరు దసరా పండుగకు పెద్దవాగులో కాళేశ్వరం జలాలు గట్లమల్యాల గంగిరెద్దుల కాలనీలో 24 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహా ప్రవేశాల కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు  అందరూ నా బంధువులేనని, త్వరలోనే గట్లమల్యాల గ్రామానికి ఇంటి అడుగు జాగలో ఇళ్లు కట్టుకునే వారికి మరో 50 డబుల్…

సరస్వతి నిలయంగా సిద్దిపేట జిల్లా..

– మెట్టు.. మెట్టు ఎక్కి పదిలో ఫస్ట్ నిలిచాం. – విద్యా క్షేత్రంగా, విజ్ఞాన జ్యోతి గా నిరంతరం వెలుగొందాలి. – పది ఫలితం భావి విద్యార్థులకు స్ఫూర్తి దాయకం. సిద్దిపేట జిల్లా 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మంత్రి…