Category ముఖ్యాంశాలు

తెలంగాణలో పెట్టుబడికి ఫ్రెంచ్‌ ‌కంపెనీ ఆసక్తి

స్వాగతించిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వొచ్చింది. ఫ్రెంచ్‌ ‌కంపెనీ సాఫ్రాన్‌ ‌గ్రూప్‌ ‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఫ్రెంచ్‌ ‌కంపెనీ సాఫ్రాన్‌ ‌గ్రూప్‌ ‌నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌స్వాగతించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..హైదరాబాద్‌లో మెగా ఏరో…

రాష్ట్రంలో పెరిగిపోతున్న భూ సమస్యలు

ధరణితో దరిద్రం వొచ్చింది దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీది దున్నేవాడికి భూమి లేకుండా టిఆర్‌ఎస్‌ ‌కుట్రలు ఔటర్‌ ‌చుట్టూ మాయం అవుతున్న భూములు ధరణి సమస్యలపై రచ్చబండలో కాంగ్రెస్‌ ‌నేతల మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ ‌నేతలు ధ్వజమెత్తారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌…

ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి…చిన్నారిని ఎత్తుకుని

చిన్న పిల్లల తల్లులకు ఫీడింగ్‌ ‌గదిని ఏర్పాటు చేయండి సిద్ధిపేట ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేసిన మంత్రి హరీష్‌రావు ఆటోనగర్‌ ఆధునీకరణకు అప్పటికప్పుడు రూ.20కోట్లు మంజూరు గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : సిద్ధిపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఇటీవల కొత్తగా నిర్మించిన సిద్ధిపేట…

సిద్ధిపేటను కుటుంబంగా భావించి అభివృద్ధి చేస్తున్నా

ఫేక్‌ ‌న్యూస్‌ ‌క్రియేట్‌లో బిజెపికి డాక్టరేట్‌ ఇవ్వాలి మీరందరూ ఉద్యోగాలు సాధించినప్పుడే కేసీఆర్‌ ‌శిక్షణకు నిజమైన సార్థకత త్వరలోనే గ్రూప్‌-4 ‌నోటిఫికేషన్‌ ‌టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులతో మంత్రి హరీష్‌రావు ముఖాముఖి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : సిద్ధిపేటను తన కుటుంబంగా భావించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ…

‌ప్రపంచంలో మొత్తంగా భారత్‌లోనే పత్తి పంట ఎక్కువ

అమెరికాలో బేయర్‌ ‌పత్తి పరిశోధన కేంద్రం సందర్శించిన రాష్ట్ర మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి పత్తిలో ఉత్పాదకత పెంచడంపై అద్యయనం చేస్తున్నామని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. వస్త్ర పరిశ్రమకు అది మూలాధారమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల…

స్వరాష్ట్రంలో ప్రథమ కాకతీయ ఉత్సవాలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ‘కాకతీయ సప్తాహం’ పేరున ఈ నెల ఏడవ తేదీనుండి వారం రోజులపాటు అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నది. ఈసారి నిర్వహించే ఉత్సవాల్లో కాకతీయుల వారసుడు ‘కమల్‌ ‌చంద్ర బాంజ్‌దేవ్‌’ ‌ముఖ్యఅతిథిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ. కాకతీయుల పాలకుల్లో చివరి…

‘‘‌కూట్లె రాయేరనోడు ఏట్లెరాయెర్తనన్నట్టున్న సర్కార్‌!..

మన ఊరు – మన బడి సాధ్యమేనా… ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ వైఖరి ‘‘కూట్లె రాయేరనోడు ఏట్లెరాయెర్తనన్నట్టు,’’న్నది.ప్లానింగ్‌,‌శాఖ,ఆర్ధిక శాఖ అనుమతులు,అసలు నిధుల అవసరమే లేని డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయులు ఏడేళ్ళుగా చేస్తున్న ఉద్యమాలను ఒక వైపు పెడచెవిన పెడుతూ,మరొక వైపు వేలకోట్ల నిధులతో బడుల అభివృద్ధి పేరిట మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది.సర్కార్‌…

మరోమారు టీచర్ల ఆందోళన బాట

జివో 317తో తీవ్రంగా నష్టపోతున్నామంటూ నిరసన విద్యాశాఖ కమిషనరేట్‌ ‌ముట్టడికి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మరోసారి ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనర్‌ ‌కార్యాలయం ముట్టడికి యత్నించారు. తక్షణమే బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా..ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి..స్వల్ప ఉద్రిక్తత…

సిద్ధిపేట జిల్లాలో రోడ్లకు మహార్దశ

98 పనులకు రూ.8,175.92 కోట్లు వెల్లడించిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 5 : సిద్ధిపేట జిల్లాలో రోడ్లకు మహార్దశ పట్టనున్నది. జిల్లాలో రహదారుల పరిస్థితి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి…గతంలో జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…