Category ముఖ్యాంశాలు

పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన

వరుసగా మూడోరోజూ ఆదానీ వ్యవహారంపై విపక్షాల ఆందోళన జెపిసి ఏర్పాటుకు డిమాండ్‌ ‌పార్లమెంట్‌ ఉభయ సభలు నేటికి వాయిదా న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : అదానీ గ్రూప్‌ ఆఫ్‌ ‌కంపెనీల అవినీతి, అక్రమాలపై చర్చ జరుపాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ గ్రూప్‌లో అవకతవకలను వెలికితీయడానికి జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ…

రైతు రుణ మాఫీపై స్పష్టత లేదు

చెప్పేవి గొప్పలు చేసేది శూన్యం ప్రజలను మోసం చేసే విధంగా బడ్జెట్‌ ‌మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ప్రజలను మోసం చేసే బడ్జెట్‌ ‌తీసుకొచ్చారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బడ్జెట్‌లో డాబుసరి తప్ప ప్రయోజకర అంశాలు లేవన్నారు. రైతాంగానికి రుణమాఫీ నాలుగేళ్లు అయినా చేయలేదని…

మాయమాటలు…అంకెలగారడితో ప్రజలను మోసం

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు, ఇండ్ల స్థలాలు, రుణమాఫీ ఎక్కడ కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టుల మాటే లేదు బడ్జెట్‌పై సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అం‌కెల గారడి, మాయమాటలు తప్ప…

బడ్జెట్‌లో అన్ని వర్గాలకు అన్యాయం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాష్ట్ర బడ్జెట్‌లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌, ‌దళితులకు మూడెకరాల భూమి తదితర పథకాలకు నిధులు కేటాయించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రుణ సాయం, మార్కెటింగ్‌ ‌విధానాలు, పంట నష్టానికి పరిహారం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఇలాంటి వాటి…

రూ. 90 వేల వరకు ఉన్న రైతుల రుణాల మాఫీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాష్ట్రంలోని రైతులకు మంత్రి హరీష్‌ ‌రావు శుభవార్త వినిపించారు. 2023-34  బడ్జెట్‌లో రైతుల రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు కేటాయించామన్నారు. రూ. 90 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. బడ్జెట్‌ ‌ప్రసంగం ముగిసిన అనంతరం సోషియో ఎకానమిక్‌ ‌సర్వే విడుదల సందర్భంగా హరీష్‌…

సర్పంచ్‌ల ఖాతాల్లో నేరుగా నిధులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 6,300 కోట్లు రుణమాఫీ కోసం కేటాయించామని మంత్రి హరీష్‌ ‌రావు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌ అం‌డ్‌ ‌బీ శాఖకు రూ. 2,500 కోట్లు కేటాయిస్తే.. ఈ సారి కేవలం రోడ్ల మరమ్మతుల కోసమే రూ. 2,500 కోట్లు కేటాయించామని చెప్పారు.…

గిరిజన బంధు, నిరుద్యోగ భృతి ఊసే లేదు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వారికి మొండిచేయి చూపింది. దళిత బంధు తరహాలోనే గిరిజనుల కోసం త్వరలో గిరిజన బంధు అమలు చేస్తామని గతేడాది సెప్టెంబర్‌లో ఆదివాసీ, జంజారాల ఆత్మీయ సభలో సిఎం కెసిఆర్‌  ‌ప్రకటించినా..ఆ ప్రసావన బడ్జెట్‌లో లేదు. 2023–24 బడ్జెట్‌లోలో…

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డు

విభజన హావి•లన్నీ గాలికి.. నిధుల కేటాయంపులో తీరని అన్యాయం ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా ఆంక్షలు బడ్జెట్‌ ‌ప్రసంగంలో కేంద్రంపై మండిపడ్డ హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ఒక వైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే..కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు వి•ద అడ్డంకులు సృష్టిస్తుందని మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్‌…

రాష్ట్ర బ్జడెట్‌ ‌మొత్తం పద్దు రూ.2,90,396 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు..మూలధన  వ్యయం 37,525 కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధికి 10,348 రైతు బంధుకు రూ. 15,075 కోట్లు ఆర్థిక శాఖకు రూ. 49,749 కోట్లు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందించేందుకు రూ.7,890 కోట్లు హరితహారంకు రూ. 1471 కోట్లు…పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 4,834 కోట్లు మొదటిసారిగా కేసీఆర్‌ ‌న్యూట్రిషన్‌…