Category ముఖ్యాంశాలు

కాళేశ్వరం నిర్మాణంతో గోదావరి పరుగులు

తెలంగాణలో సమగ్రాభివృద్ధికి కెసిఆర్‌ ‌బాటలు రైతులకు కోతలు పెట్టి..కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రం మండలిలో బడ్జెట్‌పై చర్చకు మంత్రి హరీష్‌ ‌రావు సమాధానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : రాష్ట్రంలో కాళేశ్వరం నిర్మాణంతో గోదావరి పరుగులు పెడుతున్నదని, ప్రాజెక్టును  ప్రపంచం మొత్తం మెచ్చుకుంటున్నదని, భూమికి బరువయ్యే పంట పండుతున్నదని మంత్రి హరీశ్‌ ‌రావు చెప్పారు. దేశానికే…

రైతాంగ సమస్యలపై చర్చకు వెనకడుగు

అంతా మంచిగా ఉంటే ఎందుకీ బెరుకు విద్యుత్‌ ‌కోతలపై ఎందుకీ బుకాయింపు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శ 24 గంటల కరెంట్‌పై అబద్దాలు : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : రైతాంగ సమస్యలపై కాంగ్రెస్‌ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ ‌తిరస్కరించడంపై సీఎల్పీ భట్టి విక్రమార్క అసంతృప్తి…

రాజ్యసభలో తీవ్ర గందరగోళం

ప్రధాని ప్రసంగానికి తీవ్ర అంతరాయం జెపిసి డిమాండ్‌తో పోడియం వద్ద ప్రతిపక్షాల ఆందోళన ఎంతగా బురద జల్లితే..అందులో కమలం అంతగా వికసిస్తుంది గందరగోళం మధ్య ప్రసంగం కొనసాగిస్తూనే ప్రధాని మోదీ చురకలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : రాజ్యసభలో గతంలో ఎన్నడూ లేనంతగా గందరగోళం చెలరేగింది. ప్రధాని మోడీ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్షాలన్నీ మూకుమ్మడిగా…

పార్లమెంట్‌ను వీడని ఆదానీ ప్రకంపనలు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : అదానీ స్టాక్స్ ‌మోసాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని భారత్‌ ‌రాష్ట్ర సమితి, ఆమ్‌ ఆద్మీ పార్టీలు గురువారం కూడా పార్లమెంట్‌లో డిమాండ్‌ ‌చేశాయి. ఉభయసభలను బహిష్కరించిన ఇరు పార్టీలు..పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్‌, ఆప్‌ ‌పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని…

మార్చి 30న శ్రీ సీతారాముల తిరుకల్యాణం,

31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మార్చి 22 నుండి ఏప్రియల్‌ 5‌వతేదీ వరకు శ్రీరామనవమి ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 09 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్ధానం ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కల్యాణ ముహూర్తంను దేవస్ధానం వైధిక కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది. 30వ తేదీ…

సాగు విస్తీర్ణం 117 శాతం పెరుగుదల

సాగునీటి ప్రొజెక్టులపై రూ.1.61 లక్షల కోట్ల ఖర్చు…యుద్ధ్ద ప్రాతిపదికన పూర్తి రూ.5,349 వేల కోట్లతో 27,472 చెరువులు, కుంటల పునరుద్ధరణ దేశానికి ఆదర్శంగా తెలంగాణ హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 09 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న సాగు నీటి విధానాలు సాకారమై రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా మెరుగైంది. గడిచిన ఎనిమిదేళ్ళ వ్యవధిలో విస్తీర్ణం…

ఐఎఎస్‌గా కోరెం అశోక్‌రెడ్డికి పదోన్నతి

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్‌ ‌జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన  కోరెం అశోక్‌ ‌రెడ్డి ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ‌సర్వీస్‌(ఐఏఎస్‌) ‌హోదాను పొందారు. ఈ మేరకు రాష్ట్రంలోని పలువురు సీనియర్‌ ‌గ్రూప్‌ 1 అధికారులకు ఐఎఎస్‌ ‌క్యాడర్‌కు పదోన్నతి కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు…

ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు కేంద్రంగా హైదరాబాద్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు హైదరాబాద్‌ ‌కేంద్రంగా మారనుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడలు పెట్టేందుకు ఈవీ కంపెనీలు ముందుకొస్తున్నాయని చెప్పారు. మాదాపూర్‌ ‌హైటెక్స్ ‌లో హైదరాబాద్‌ ఈ ‌మోటార్‌ ‌షో 2023ను మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. అనంతరం వివిధ ఈవీ కంపెనీల స్టాల్స్ ‌విజిట్‌ ‌చేశారు. మోటార్‌ ‌షోలో…

‌ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన

బడ్జెట్‌ ‌కేటాయింపుల్లో అంతా మాయ అంచనాల్లో 70 వేల కోట్లకు అందని లెక్కలు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో దుయ్యబట్టిన సిఎల్పీ నేత భట్టి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన రాష్ట్రంలో పాలన ఆగమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం..రూ.5 లక్షల…