Category ముఖ్యాంశాలు

బిఆర్‌ఎస్‌, ‌బిజెపి టార్గెట్‌గా రేవంత్‌ ‌పాదయాత్ర

కాంగ్రెస్‌ ‌పార్టీ హాత్‌ ‌సే హాత్‌ ‌జోడోకు విశేష స్పందన ఏకమవుతున్న సీనియర్లు..కార్యకర్తల్లో జోష్‌ రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ‌పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి ధృడ సంకల్పం తీసుకున్నారు. అందుకే అరవై రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించే పక్రియకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో…

ఫామ్‌హౌజ్‌ ‌కేసులో హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 7(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫామ్‌హౌస్‌ ‌కేసులో ప్రభుత్వ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్‌ ‌బెంచ్‌ ‌విచారణ జరిపింది. గతంలో ఇచ్చిన ఆర్డర్‌ ‌సస్పెన్షన్‌ను 3 వారాలకు పొడిగించాలని పిటిషన్‌ ‌దాఖలైంది. సుప్రీమ్‌ ‌కోర్టుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని ప్రభుత్వం కోరింది. సీబీఐ కేసు నమోదు చేసిందా అని ప్రభుత్వాన్నిహైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ ఇంకా కేసు…

యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి

‌రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కెటిఆర్‌ ‌ప్రకటించారు. ఎంతో చరిత్ర కలిగిన వేములవాడకు మహర్దశ తీసుకుని వొస్తామని అన్నారు. ఇందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మహాశివరాత్రికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని…

మంచిర్యాల మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌భార్య ఆత్మహత్య

మంచిర్యాల (మందమర్రి), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7  : మంచిర్యాల మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌బాలకృష్ణ భార్య జ్యోతి  (32) మంగళవారం తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిరాలలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మంచిర్యాల మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌విధులు నిర్వహిస్తున్న నల్లమల బాలక్రిష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా…

బడ్జెట్‌ను చూసి నవ్వుకుంటున్న జనం

ప్రజల్లో ఎక్కడా కానరాని చర్చ 1.30 లక్షల ఆదాయం ఉంటే..రూ.2.9 లక్షల కోట్ల బడ్జెట్‌ ఎలా సాధ్యం? బీజేపీ శిక్షణ తరగతుల ప్రారంభించిన పార్టీ రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ఇ‌బ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : బడ్జెట్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజల్లో బడ్జెట్‌పై చర్చ…

దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయండి..

ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ ‌డ్రామా కాంగ్రెస్‌ ‌నామరూపాల్లేకుండా పోతుంది అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించే కుట్ర ధరణి పేరుతో నలుగురు కలెక్టర్ల భారీ దోపిడీ 11 వేల స్ట్రీట్‌ ‌కార్నర్ల మీటింగ్‌లతో చరిత్ర సృష్టిస్తాం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇ‌బ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : ‘‘ప్రజల్లో హిందుత్వ వాతావరణం వొచ్చింది. 80…

8 ‌బిలియన్లున్న సంపద..8 ఏళ్లలో140 బిలియన్‌ ‌డాలర్లు ఎలా అయ్యింది…?

ప్రతీ వ్యాపారంలోనూ ఆయన విజయ రహస్యం ఏమిటి అనుభవం లేకున్నా డిఫెన్స్ ‌కాంట్రాక్ట్‌లు ఎలా అప్పగించారు నిబంధనలు మార్చి ముంబయి సహా ఆరు విమానాశ్రయాలు ఎలా కట్టబెటారు భారత్‌ ‌జోడో యాత్రలో దేశ వ్యాప్తంగా ప్రజలు నన్ను ఈ ప్రశ్నలే అడిగారు అదానీ వ్యవహారంపై లోక్‌సభలో ప్రధాని మోదీని నిలదీసిన కాంగ్రెస్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ…

రేవంత్‌ ‌హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర షురూ

వేలాదిగా తరలి వొచ్చిన కార్యకర్తలు…జనసంద్రంగా మేడారం కిలోమీటర్ల మేర కొనసాగిన కాన్వాయ్‌…‌మొదటి రోజు విశేష స్పందన కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిన యాత్ర ఉనికిని చాటుకున్న ఎమ్మెల్యే సీతక్క సీఎం రేవంత్‌..అం‌టూ యువకుల నినాదాలతో మారుమోగిన మేడారం వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 06 : కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో మరింత జోష్‌ ‌నింపేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌…

ఆదానీ మోదీ దోస్త్ ..అం‌దుకే విచారణకు నిరాకరణ

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : అదానీ షేర్ల ఇష్యూ పార్లమెంట్‌ను కుదిపేస్తుంది. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కేంద్రం వైఖరిపై మండిపడుతున్నాయి. అదానీ పీఎం మోడీ ఫ్రెండ్‌ అయినందునే కేంద్రం చర్చకు భయపడుతోదంని బీఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ నేత కే కేశవరావు ఆరోపించారు. సభ…