మంత్రి కెటీ రామారావు కాలుకు గాయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కెటీ రామారావు తన ఎడమ కాలు మడిమకు గాయం అయిందనీ, డాక్టర్లు 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని ట్వీట్ చేసారు. ఈ రోజు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన అనుచరులు, అభిమానులు వేడుకలకు సిద్ధమవుతున్నారు. వర్షాల కారణంగా…
