Category ముఖ్యాంశాలు

బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట నారాయణరెడ్డి

ఖరారు చేసిన పార్టీ అధిష్టానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించింది. హైదరాబాద్‌-‌రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ స్థానానికి వెంకట నారాయణరెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మిగిలిన స్థానిక సంస్థల స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఉపాధ్యాయ, స్థానిక…

హంగ్‌ అసెంబ్లీ…!

అని నేను అనలేదు .. కాంగ్రెస్‌ ఎం‌పి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడి ఖండించిన అన్ని పార్టీలు కోమటిరెడ్డి పొత్తు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ‌సీరియస్‌! ‌కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తాయని ఆవేదన వ్యాఖ్యలపై అధిష్టానానికి నివేదిక కోమటిరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదు…

ఐటీ, సీబీఐ, ఈడీ సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలు

హిండెన్‌ ‌బర్గ్‌పై కూడా చేస్తారా… బీబీసీపై ఐటీ దాడుల్ని ఖండించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : ఇండియాలోని బీబీసీ ఆఫీసులపై మంగళవారం ఐటీశాఖ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ‌తన ట్విట్టర్‌లో స్పందిస్తూ…. దాడుల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితమే ప్రధాని మోదీపై బీబీసీలో డాక్యుమెంటరీ…

బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు

70 మంది ఐటీ శాఖ సిబ్బందితో దిల్లీలో సోదాలు సిబ్బంది ఫోన్లు, కంప్యూటర్లు సీజ్‌ ‌సోదాలు కాదు..సర్వే మాత్రమే : ఐటి శాఖ వివరణ దేశంలో అనధికార ఎమర్జెన్సీ : కాంగ్రెస్‌ ‌విమర్శ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 14 : దిల్లీ, ముంబైలో బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. 70 మంది…

ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను సోమవారం విడుదల చేశారు. ముందుగా వాటిని స్వామి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధానాలయం పునఃప్రారంభం తర్వాత మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు కావడంతో.. ఘనంగా…

నేడు కొండగట్టుకు సిఎం కెసిఆర్‌

జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : సీఎం కేసీఆర్‌ ‌బుధవారం కొండగట్టులో పర్యటించనున్నారు. యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి రూ. వందకోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్‌ 15‌న కొండగట్టుకు రానున్నారు.…

కాశ్మీర్‌ ‌డిలిమిటేషన్‌ ‌సమర్థనీయమే

న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : దేశమంతా డి లిమిటేషన్‌ ‌జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో జరగలేదు. ఇప్పుడు జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌ను ఇతర రాష్టాల్రతో పోల్చవద్దన్నారు. జమ్మూకాశ్మీర్‌ ‌విషయంలో తప్పిదం జరిగింది కాబట్టి చట్టాలు మారుస్తున్నామని కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినంత మాత్రాన డిలిమిటీషన్‌ ‌చేయాలనేది…

రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే…

పేదలకు అండగా కాంగ్రెస్‌ ‌పార్టీ వారి కష్టాలను తెలుసుకోవడం కోసమే ఈ యాత్ర హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో అభియాన్‌ ‌పాదయాత్రలో రేవంత్‌రెడ్డి పాదయాత్రకు విశేష స్పందన మణుగూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం వొస్తుందని, ప్రజలు అధైర్యపడవొద్దని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.…

రక్షణ విమానరంగంలో స్వావలంబన

దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి భారత్‌ అతిపెద్ద రక్షణరంగ ఎగుమతిదారుగా ముందడుగు ఏరో ఇండియా ప్రదర్శన ప్రారంభంలో ప్రధాని మోదీ బెంగళూరు, ఫిబ్రవరి 13 : రక్షణ విమానరంగంలో భారత్‌ ఇప్పు‌డు స్వాలంబన సాధించిందని..దిగుమతుల స్థాయి నుంచి, ఎగుమతుల స్థాయికి చేరుకున్నామని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణరంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా…