Category ముఖ్యాంశాలు

సీజనల్‌ ‌వ్యాధుల పట్ల అప్రమత్తం

డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ ‌విజృంభించకుండా చర్యలు ప్రతి శుక్ర, ఆదివారాల్లో మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం సంబంధిత అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం కొరోనా కేసులు పెరుగుతున్నాయి.. బూస్టర్‌ ‌డోస్‌ ‌వేయించుకోవాలని ప్రజలకు సూచన సీజనల్‌ ‌వ్యాధులపై మంత్రులు, అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25…

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం..!

సీఎమ్ కేసీఅర్ అధికారులకు ఆదేశాలు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని, గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, క్రీడాపోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు,…

ఫోటో ఎగ్జిబిషన్‌కు పరిమితమైన కేంద్ర పరిశీలక బృందం

గోదావరి వరదలను అంచనా వేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం   బాధిత కుటుంబానికి 25 వేలు నష్టపరిహారం చెల్లించాలి విలేఖరుల సమావేశంలో భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య డిమాండ్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 23 : గోదావరి వరదను అంచనా వేసేందుకు భద్రాచలం వొచ్చిన కేంద్ర పరిశీలన బృందం కేవలం ఐటిడిఏలో ఏర్పాటు చేసిన…

ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా హైదరాబాద్‌

ఆస్పైర్‌ ‌సాప్ట్‌వేర్‌ ‌సొల్యూషన్స్ ‌సేవల ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : సీఎం కేసీఆర్‌ ‌మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్‌ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్‌ అధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి…

సమస్యల వలయంలో పరిగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల

పరిగి , ప్రజాతంత్ర, జూలై 23 : పేద విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు కృషి చేస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అనుకున్నంత మేర ఫలితాలు కనబడడం లేదు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడులను కొనసాగిస్తున్నామని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు దర్శనం ఇస్తున్నాయి.…

ఎడతెరిపినిచ్చిన వర్షాలు

పలు జిల్లాల్లోనూ తగ్గుముఖం వరదలతో మరోమారు ప్రాజెక్టులకు జలకళ హైదారబాద్‌ ‌జంట జలాశయాలకు భారీగా వరద ఉప్పొంగుతున్న మూసీ నది గేట్లు ఎత్తివేత నగరంలో పొంగిన నాలాలు..వాహనదారులకు ఇక్కట్లు భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : జంటనగరాలను ముంచెత్తిన వర్షం శనివారం కొచెం తెరిపిచ్చింది. శుక్రవారం ఏకధాటిగా కురిసిన…

కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటు

నోటిఫికేషన్‌ ‌జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్‌లో 4 కొత్త మండలాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు పలు…

బోనమెత్తిన గవర్నర్‌ ‌తమిళసై

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాజ్‌భవన్‌లోని అమ్మవారి గుడి ప్రాంగణంలో బోనాలు పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా గవర్నర్‌ ‌తమిళి సై స్వయంగా బోనమెత్తారు. గవర్నర్‌ ‌తన నివాసం నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల పండుగలో రాజ్‌ ‌భవన్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.…

బండి సంజయ్‌ ‌ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర

ఆగస్టు 2న యాదాద్రి నుంచి ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ఆగస్టు 2న యాదాద్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి యాత్ర ఇంఛార్జ్, ‌మునుగోడు నియోజకవర్గ పార్టీ బాధ్యులైన గంగిడి మనోహర్‌రెడ్డితో పాటు భువనగిరి పార్లమెంటు…