Category ముఖ్యాంశాలు

మూసీ పరీవాహక ప్రాంతాలపై వరద ప్రభావం

పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన రాకపోకలు నీట మునిగిన బస్తీలు చాదర్‌ఘాట్‌, ‌మూసారాంబాగ్‌ ‌బ్రిడ్జిలపై రాకపోకలు బంద్‌ ‌పలు ప్రాంతాల్లో పర్యటించిన పోలీస్‌, ‌జిహెచ్‌ఎం‌సి అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : ఎగువన కురిసిన వర్షాలతో వరద పోటెత్తడంతో హైదరాబాద్‌లో మూసీ పొంగి ప్రవహిస్తుంది. మూసీ వరదతో అనేక బస్తీలు నీట మునిగాయి. చాదర్‌ఘాట్‌, ‌పురానాఫూల్‌,…

ధరలపై చర్చకు పట్టుబడితే సస్సెన్షనా

టిఆర్‌ఎస్‌ ఎం‌పిల స్స్సెన్షన్‌పై కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : రాజ్యసభ నుంచి టీఆర్‌ఎస్‌ ఎం‌పీల సస్సెన్షన్‌ ‌సిగ్గుచేటని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావ సరాల…

కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీక

నంగునూరు మండలంలోని భవనాల ప్రొసీడింగ్‌ ‌కాపీలు అందజేసిన మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 27 : కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నియోజకవర్గ పరిధిలోని నంగునూరు…

ఇళ్లకు ‘పట్టా’భిషేకం

పేదలకు క్రమబద్ధీకరణ ఇంటి స్థల పట్టాలు పట్టాతో మీ ఇళ్లపై మీకు పూర్తి భరోసా, ధీమా, యాజమాన్య హక్కు అర్హులైన 170 లబ్ధిదారులకు పట్టా పత్రాలను అందజేసిన మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 27 : ఇళ్లు కొనుగోలు చేసి ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు శాశ్వత పట్టా లభించిందని రాష్ట్ర…

అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేదు

2026 జనాభా లెక్కల తరవాతనే ఆలోచిస్తాం రాజ్యసభలో జివిఎల్‌ ‌ప్రశ్నకు మంత్రి నిత్యానందరాయ్‌ ‌సమాధాన తెలుగు రాష్ట్రాల ఆశలపై కేంద్రం నీళ్లు న్యూ దిల్లీ, జూలై 27 : తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో కుదిరేలా లేదు. దీనికోసం సుదీర్ఘంగా వేచిచూడక తప్పదని కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. 2026 వరకు వేచి…

యాదగిరిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర

బిజెపి పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌రాజగోపాల్‌రెడ్డి చేరికను ధృవీకరించిన బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : యాదగిరిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బీజేపీ స్టేట్‌ ‌చీఫ్‌ ‌బండి సంజయ్‌ అన్నారు. మొదటి విడత పాదయాత్రలో భాగ్యలక్ష్మి అమ్మవారు..రెండో విడత పాదయాత్రలో జోగులాంబ అమ్మవారి…

వరద బాధితులను ఆదుకోవడంలో కెసిఆర్‌ ‌విఫలం

వరద సాయంపై మోడీని ప్రశ్నించేందుకు ఎందుకు భయపడుతున్నారు మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : సీఎం కేసీఆర్‌, ‌ప్రధాని మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో…

ఐదు పంచాయతీలు తెలంగాణలో కలపాలి 

 తమను తెలంగాణలో కలపాలని పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ప్రజలు  మంగళవారం ఐటీడీఏ రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు.పురుషోత్తపట్నం గ్రామ ప్రజలకు సీపీఐ పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్‌ ‌మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సునీల్‌ ‌మాట్లాడుతూ మొదటి నుండి ఈ పంచాయతీల ప్రజలు తెలంగాణలో కలపాలని ఉద్యమం చేస్తున్నారని వెంటనే ఏపీ,కేంద్ర ప్రభుత్వం స్పందించి…

మంత్రి హరీష్ రావు నల్లగొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ

నల్లగొండ ,జూలై 26: నల్లగొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మంగళ వారం  ఆకస్మికంగా సందర్శించారు. మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ను సందర్శించి వైద్యులు సిబ్బందితో మంత్రి సమీక్షించారు. వైద్యుల పనితీరు పై ఆరా తీశారు. సిబ్బంది టైం రిజిస్టర్ తనిఖీ చేశారు. అన్ అథారైజ్డ్…