Category ముఖ్యాంశాలు

రాఘవా ఇక మారవా..?

పరువు తీస్తున్న వసూళ్ళ పర్వం ఇంటి గుట్టు రచ్చకీడ్చిందెవరు ? మరోసారి వివాదాల్లో వనమా కుటుంబం హల్‌చల్‌ అవుతున్న ఆడియో రికార్డింగ్‌…‌కొత్తగూడెంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్గాల్లో చర్చ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుటున్న ముద్దాయి వనమా రాఘవ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాఘవ వసూళ్ళ పర్వం…

సేవాలాల్‌కు అంజలి ఘటించే తీరిక లేదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్‌ ఎస్టీ ద్రోహి అని బీజేపీ స్టేట్‌ ‌చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌ఫైర్‌ అయ్యారు. సేవాలాల్‌ ‌జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేవలం ప్రకటన విడుదల చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కనీసం సేవాలాల్‌ ‌మహారాజ్‌ను స్మరించుకునే టైమ్‌ ‌కూడా సీఎం కేసీఆర్‌కు లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంబేద్కర్‌…

కోమటిరెడ్డి కామెంట్స్‌పై కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌సీరియస్‌

మాణిక్‌ ‌రావు థాక్రేతో ఎంపి కోమటిరెడ్డి భేటీ ఎన్నికలపై చర్చించామని కోమటిరెడ్డి వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్‌ ‌హై కమాండ్‌  ‌సీరియస్‌ అయింది. ఈ నేపథ్యంలో వెంకట్‌ ‌రెడ్డిని కలవాలని కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణిక్‌ ‌రావు థాక్రే ఆదేశించారు. దీంతో…

వేములవాడ రాజన్నకు శఠగోపం

కొండగట్టు బాధితులకు పరామర్శ ఏదీ సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : వేములవాడ రాజన్నకు కేసీఆర్‌ ‌శఠగోపం పెట్టాడని మాజీ ఎంపి  పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను కేసీఆర్‌ ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదని ఆయన నిలదీశారు. అసలు శ్రీరాంసాగర్‌…

‌ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా కొండగట్టు

850 ఎకరాల్లో అభివృద్ధి, విస్తరణ పనులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయం అభివృద్ధి వెయ్యి కోట్లు ఖర్చయినా కేటాయించేందుకు సిద్ధం కొండగట్టు పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వెల్లడి జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు.…

కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించని కెసిఆర్‌

ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి సెక్షన్‌ 151‌ను దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం…అరెస్ట్‌లను ఖండిస్తున్నాం   టిజెఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరామ్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: కొండగట్టు ఘాట్‌ ‌రోడ్డు బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు కెసిఆర్‌ ఎం‌దుకు వెళ్లడం లేదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరామ్‌ ‌ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌…

సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌…‌గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకులు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : బంజారా/లంబాడాల ఆరాధ్య దైవం, సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌…‌దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకులు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌ 284 ‌వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు లంబాడా/బంజారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి బంజారా హిల్స్‌గా పిలవబడుతున్న ప్రాంతంలో, మూడు…

ఆన్‌లైన్‌ ‌వాల్యుయేషన్‌పై ఇంటర్‌ ‌బోర్డు కీలక నిర్ణయం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : ఆన్‌లైన్‌ ‌వాల్యుయేషన్‌కి సంబంధించి పిలిచిన టెండర్‌ను రద్దు చేస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. వాల్యుయేషన్‌ ‌చేసేందుకు ఒక్క కపెనీ మాత్రమే ముందుకొచ్చిందని పేర్కొంది. బిడ్లు రాకపోవడంతోనే పిలిచిన టెండర్‌ను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. త్వరలోనే మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించుకున్నట్లు ఇంటర్‌బోర్డు అధికారులు తెలియజేశారు.…

పుల్వామా అమరవీరులకు ప్రధాని మోదీ శ్రద్ధాంజలి

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 14 : పుల్వామాలో అమరులు అయిన వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రద్ధాంజలిని అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్వీట్‌లో….‘‘మనం ఇదే రోజున పుల్వామాలో కోల్పోయిన మన వీర నాయకులను స్మరించుకొంటున్నాం. మనం వారి సర్వోన్నత బలిదానాన్ని ఎన్నటికీ మరువబోము. వారి సాహసం ఒక…