Category ముఖ్యాంశాలు

ఒక్క మునుగోడు కోసం ఇంతగా అలజడా

ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు దారుణం తెలంగాణ ప్రశాంతతను దెబ్బతీసే కుట్ర: ఓవైసీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, అయితే శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఆయన…

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిజెపి షాక్‌

పార్టీ నుంచి బహిష్కరిస్తూ నోటీస్‌ ‌పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ‌బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ‌వేటు పడింది. బీజేపీ హైకమాండ్‌ ‌రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్‌ 2‌లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ…

దిల్లీ లిక్కర్‌ ‌కుంభకోణంలో… టిఆర్‌ఎస్‌ ‌నేతలు, కవితల పాత్రపై విచారణ జరపాలి

వేల కోట్లు ఎలా సంపాదించిందో దర్యాప్తు చేయాలి కాంగ్రెస్‌ ‌నేతలు భట్టి, మధుయాష్కీల డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, అగస్ట్ 23 : ‌దిల్లీ లిక్కర్‌ ‌కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌ ‌నేతలకు, కవితకు ఉన్న సంబంధాలను బహిర్గతం చేయాలని తెలంగాణ…

జనగామ జిల్లాలో బండి సంజయ్‌ అరెస్ట్

జనగామ/కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌జనగామ జిల్లాలో మంగళవారం ఉదయం జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ ‌మండలంలోని పామునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మదీక్షను జిల్లా పోలీస్‌ ‌భగ్నం చేసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను అరెస్టు చేస్తున్న తరుణంలో బిజెపి శ్రేణులకు పోలీసులకు…

ఘనంగా ముగిసిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు

ఎల్బీ స్టేడియంలో జెండా ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌ ఆకట్టుకున్న వార్సి బ్రదర్స్ ‌ఖవ్వాలి ఉర్రూతలూగించిన శంకర్‌ ‌మహదేవన్‌ ‌గానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 :: ‌భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్‌బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు. స్టేడియం వద్దకు వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధులు,…

బట్ట కాల్చి విదేస్తున్న బిజెపి నేతలు

సిఎం కెసిఆర్‌ ‌కూతురును బద్నాం చేసే కుట్ర దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌తో నాకెలాంటి సంబంధం లేదు ఏ దర్యాప్తు చేసుకున్నా అభ్యంతరం లేదు విడియాతో ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని విమర్శిస్తూనే ఉంటామని హెచ్చరిక రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌బట్టకాల్చివి•ద వేయడం బీజేపీ పని అంటూ  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.…

నల్ల చట్టాలను తెచ్చి క్షమాపణలు కోరింది ఎవరు?

రైతుబంధును కాపీ కొట్టింది ఎవరు కెసిఆర్‌ ‌రైతు వ్యతిరేకి అనడం జోక్‌ మిత్‌ ‌షా వ్యాఖ్యలపై ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌మండిపాటు దేశాభివృద్ధికి త్రీ ఐలు లక్ష్యం కావాలి త్రీ డీల వల్ల నాశనం తప్పదన్న కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : అమిత్‌షా కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు…

మహిళలు, బాలలకు సహాయం కోసం భరోసా సెంటర్‌

బాధితులను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యం మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు  ‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌మహిళలు, బాలికల సహాయం అందించడమే ‘భరోసా’ అని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి రామ్‌ ‌నగర్‌ ‌కాలనీలో  భరోసా సెంటర్‌ ‌నూతన  భవన నిర్మాణం కోసం…

అబద్ధాలతో రైతులను తప్పుదోవ పట్టించే యత్నం

డిస్కమ్‌లకు 50 వేల కోట్ల అప్పులతో దివాలా వాటిని కప్పి పుచ్చుకునేందుకే అబద్ధాలు సిఎం కెసిఆర్‌ ‌తీరుపై బండి సంజయ్‌ ‌మండిపాటు లిక్కర్‌ ‌స్కామ్‌ను డైవర్ట్ ‌చేసే కుట్ర అమిత్‌ ‌షాకు చెప్పులు తీసిస్తే తప్పేముంది కెసిఆర్‌ ‌కుటుంబానికి ఇడి విచారణ తప్పదన్న బిజెపి నేత మురళీధర్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 22 :…