Category ముఖ్యాంశాలు

భారతీయ సంప్రదాయం రమణీయం

ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని అందించే పండుగ రాష్ట్ర, దేశ ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌హోలీ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. చిగురించే ఆశలతో తమ…

రేవంత్‌ ‌పాదయాత్రకు అదనపు భద్రత : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశించింది. తన యాత్ర సందర్భంగా అదనపు సెక్యూరిటీ కల్పించాలని రేవంత్‌ ‌రెడ్డి కోర్టును కోరారు. అయితే రేవంత్‌ ‌యాత్ర చుట్టు 69 మంది భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్పింది. అయితే అది కేవలం…

అబద్ధపు హామీలతో దేవుళ్లను కెసిఆర్‌ ‌మోసం

కొండగట్టు టెంపుల్‌కు ప్రకటించిన 6 వందల కోట్లు వెంటనే విడుదల చేయాలి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో ఆలయం అభివృద్ధి ప్రభుత్వ వైపల్యాలను నిలదీసేందుకే ‘హత్‌ ‌సే హత్‌జోడో’ యాత్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కొండగట్టు అంజన్నను దర్శించుకున్న రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో  జోష్‌ ‌నింపిన రేవంత్‌ ‌రెడ్డి ‘జోడో’…

మహిళా భద్రతకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత

అనేక కార్యక్రమాల అమలు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం పాల్గొన్న డిజిపి, ఉన్నతాధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో మహిళా భద్రతపై పోలీసు శాఖ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని  రాష్ట్ర పోలీస్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ అం‌జనీ కుమార్‌ ‌పేర్కొన్నారు. సోమవారం…

స్వచ్ఛ రాజకీయ వ్యవస్థ ఏర్పాటుకు ముందుకు రావాలి

యుద్ధభూమిగా మారిన శాసన వ్యవస్థలు తరగతి గదికే పరిమితం కావద్దు చైతన్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు యువతకు పిలుపు సుబేదారి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: భారతదేశ రాజకీయాలలో పెరిగి పోయిన అవినీతి అక్రమాలు, బందు ప్రీతిని నిర్మూలించేందుకు, స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య…

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి

చుక్క నీరు పారకున్నా నిధుల దుబారా కాంగ్రెస్‌ ‌సృష్టించిన సంపదను అమ్ముకుంటున్న కెసిఆర్‌ ‌డియా సమావేశంలో సిఎల్పీ నేత భట్టి విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు తిన్నా కానీ.. ప్రాజెక్టు నుంచి చుక్క నీరు పారలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.  బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కృష్ణానదిపై పాలమూరు తప్ప  ఒక్క కొత్త…

నేరెళ్ల బాధితులకు న్యాయం జరగాలి

సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి  4 : రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులకు న్యాయం చేకూర్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అడ్డుకున్న నేరెళ్ల గ్రామస్తులను గతంలో పోలీసులు థర్డ్ ‌డిగ్రీ ప్రయోగించడంతో పలువురు అనారోగ్యంతో బాధపడుతుండగా . ‘‘హాథ్‌ ‌సే హాథ్‌’’ ‌జోడో యాత్రలో…

నగరానికి తలమానికంగా స్టీల్‌ ‌బ్రిడ్జ్

పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కెటిఆర్‌ ‌సత్వరం పూర్తి చేయాలని ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: సెంట్రల్‌ ‌హైదరాబాద్‌ ‌నగరానికి స్టీల్‌ ‌బ్రిడ్జి తలమానికంగా మారబోతుందని  రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. మూడు నెలల్లో వంతెన పనులు పూర్తి చేయాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలు ఏర్పాటు చేసి పనులు…

మార్చి 8 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ నూతన కార్యక్రమం సిపీఆర్‌ ‌పై నిర్దేశిత వర్గాలకు శిక్షణ పూర్తి చేయాలి జిల్లా స్థాయి వైద్య, పంచాయితీ, మున్సిపల్‌, ‌పోలీసు శాఖల సిబ్బంది పర్యవేక్షించాలి ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర,మార్చి 4: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం…