Category ముఖ్యాంశాలు

చందన్‌వెల్లిలో అతి పెద్ద పారిశ్రామిక కేంద్రం

మైక్రోసాప్ట్, అమెజాన్‌, ‌కిటెక్స్ ‌తదితర కంపెనీల రాక ప్రాంత అభివృద్దికి ప్రత్యేక చర్యలు వెల్‌ ‌స్పన్‌ ‌టెక్స్‌టైల్‌ ‌యూనిట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం చందన్‌వెల్లిలో ఏర్పాటుకాబోతుందని మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. బాలకృష్ణ గొయెంక 1985లో ఒక సంస్థను స్థాపించి..ఈ రోజు గుజరాత్‌లో 25వేల…

పోక్సో కేసులో 25 సంవత్సరాల కఠిన కారగార శిక్ష

కొత్తగూడెం జిల్లా పోక్సో స్పెషల్‌ ‌జడ్జి కీలక తీర్పు కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : పొక్సో కేసులో వ్యక్తికి 25 సంవత్సరములు కఠిన కారగారి శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్ ‌జడ్జి పోక్సో స్పెషల్‌ ‌జడ్జి ఎం. శ్యామ్‌ ‌శ్రీ  బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళితే…2018లో దుమ్ముగూడెం…

రౌడీల్లా ప్రవర్తిస్తున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : బీఆర్‌ఎస్‌ ‌నేతలు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారని వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల ఆరోపించారు. ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేల అవినీతి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అసలు లా అండ్‌ ఆర్డర్‌ ‌బతికే ఉందా అని షర్మిల ప్రశ్నించారు. సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ ‌నేత పవన్‌ను ఆమె…

వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండోరోజు బుధవారం ధ్వజారోహణం చేపట్టారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా యజ్ఞాచార్యులు ఆధ్వర్యంలో ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయాణికుల మధ్య కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. వేద స్వరూపుడైన గరుత్మంతుని…

అధికారం ఇంకా 3 నెలలే…ఆ తరువాత మీ దుకాణం బంద్‌

‌బీఆర్‌ఎస్‌ ‌గూండాలపై హత్యాయత్నం కేసు పెట్టాల్సిందే పిల్లలు, వృద్ధులను చంపే యత్నం చేస్తారా? కేసీఆర్‌ ‌పాలనలో కుక్కలు పిల్లలను చంపుతున్నాయి… బీఆర్‌ఎసోళ్లు మనుషుల్ని చంపుకు తింటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యలు తాండూరులో బీజేపీ నేత మురళీ గౌడ్‌ ‌కుటుంబానికి పరామర్శ తాండూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : హత్యలు,…

కాంగ్రెస్‌ ‌పార్టీతోనే మహిళా సాధికారత

కేసిఆర్‌కు మహిళల పట్ల చిన్నచూపు పొదుపు సంఘాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం కేంద్రంలో మహిళా బిల్లును బిజెపి అడ్డుకున్నది స్వయం సహాయక సంఘాల సమావేశంలో రేవంత్‌ ‌రెడ్డి చిట్యాల(భూపాలపల్లి), ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 22 : కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వాలు మహిళల పట్ల వివక్ష చూపుతూ మహిళా సాధికారతకు అడ్డుగోడగా నిలుస్తున్నాయని కాంగ్రెస్‌…

ఓరుగల్లు ప్రజలను మభ్యపెట్టిన సిఎం కెసిఆర్‌

8 ఏళ్లయినా లబ్దిదారులకు అందని రెండు పడక గదుల గృహాలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతల భూకబ్జాల పర్వం గుండాయిజాన్ని పెంచి పోషిస్తున్నారు వరంగల్‌ ‌తూర్పు పాదయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సుబేదారి(వరంగల్‌), ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : వరంగల్‌ ‌తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇచ్చిన హామీలు ఎనిమిదేళ్లయినా…

కుక్కల దాడి ఘటనపై సర్కార్‌ ‌సీరియస్‌

‌పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం ఘటనపై స్పందించిన మంత్రులు కెటిఆర్‌, ‌తలసాని విచారణకు ఆదేశించిన జిహెచ్‌ఎం‌సి మేయర్‌ ‌విజయలక్ష్మి హైదారబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : వీధికుక్కల బెడద నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటునట్టు తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. అంబర్‌పేట్‌లో వీథికుక్కల దాడిలో బాలుడు చనిపోయిన ఘటనపై స్పందించారు.…

దళిత ఎమ్మెల్యే సాయన్నకు ఇంత అన్యాయమే….

అధికార లాంఛనాలు లేకుండా చేయడం దారుణం దళితులపై కెసిఆర్‌ ‌ప్రేమ ఏమిటో గ్రహించాలి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆ‌గ్రహం మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే కనీసం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం సీఎం కేసీఆర్‌ అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆ‌గ్రహం వ్యక్తం…